అపురూప సినీ గీతాలెక్కడ?
‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?’ అంటూ మహాకవి శ్రీశ్రీ ఆవేదన చెందినట్టుగా ‘గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్’ అంటూ కవి దువ్వూరు రామిరెడ్డి
తిరుపతి, సెప్టెంబర్ 1: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి కృషి ఫలితంగానే మన్నవరం ‘్భల్’ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కిందని ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ అన్నారు.