-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, ఫిబ్రవరి 15: అమరావతిలో ప్రపంచస్థాయి జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేయడానికి స్థల ఎంపిక, డీపీఆర్లు సిద్ధం చేయాలని పీసీసీఎఫ్ మల్లికార్జునరావును మంత్రి శిద్దా రాఘవరావు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో గురువారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. 10వ విడత ఎర్ర చందనం అమ్మకాలకు సంబంధించి ఏప్రిల్ నెలలో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు.
కాకినాడ, ఫిబ్రవరి 15: కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) నుండి విముఖత వ్యక్తమైనట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో కాపులకు రిజర్వేషన్లను గవర్నర్ ఆమోదంతో ముందుగా రాష్ట్రంలో అమలుచేయాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండుచేశారు.
విజయవాడ, ఫిబ్రవరి 15: కాపు రిజర్వేషన్కు సంబంధించి కేంద్రంలోని సిబ్బంది మంత్రిత్వశాఖ (డీఓపీటీ) అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేషన్లపై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూలు సవరించి రిజర్వేషన్లు కల్పించాలని కోరామని కాపు నేతలకు వివరించారు.
అమరావతి, ఫిబ్రవరి 15: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, అవమానంపై పార్టీ నాయకత్వం అనుసరిస్తోన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవడంలో మంత్రులు, టీడీపీ సీనియర్లు అవస్థలు పడుతున్నారు. చివరి వరకూ ఒత్తిడి, పోరాటం..
శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 15: స్కంద రాత్రి సందర్భంగా గురువారం ఉదయం శ్రీకాళహస్తీశ్వర స్వామి అధికారనందిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహ ప్రదానం చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్కంద రాత్రి ఉత్సవం జరిగింది. ఉదయం గంగాదేవీ సమేతుడైన సోమస్కందమూర్తి అధికార నంది వాహనంపైన అధిరోహించారు. జ్ఞానప్రసూనాంబ కోరిన వరాలిచ్చే కామధేనువు వాహనంపై అధిష్ఠించి భక్తులకు అభయప్రదానం చేశారు.
అనంతపురం, ఫిబ్రవరి 15: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో న్యాయవాదులు సీపీఐ, సీపీఎం నాయకుల మద్దతుతో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును గురువారం ఘెరావ్ చేశారు.
ఏలూరు, ఫిబ్రవరి 15: కొల్లేరులో సహజసిద్ధంగా లభించే చేపలు పట్టుకోవడానికి ఒక మత్స్యకారుడి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అటవీ శాఖ డివిజన్ అభయారణ్య బీట్ ఆఫీసర్ కె శ్రీకాంత్ను గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లంచం సొమ్ము స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.
గుంటూరు, ఫిబ్రవరి 15: రాజధాని అమరావతితో సహా రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను ప్రపంచ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అమరావతిలో సాంస్కృతిక, వారసత్వ సంపదను కాపాడేందుకు రూ 7.5 కోట్లతో అంతర్జాతీయ మ్యూజియం నిర్మించనున్నారు.
విజయవాడ, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయాల నుంచి పెన్షన్కు అనుమతి పొందటమా... అయ్య బాబోయ్ అంటూ అదిరిపడుతున్నారు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు. ఇక్కడ సిఫార్సులతో సంబంధం లేదు. ఏకంగా అదీ నేరుగా డబ్బుతో మాత్రమే పనులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ట్రెజరీ పెన్షన్ విభాగాలలో రిటైరైన ఉద్యోగులకు తిప్పలు తప్పటం లేదు.
అమరావతి, ఫిబ్రవరి 15: కేంద్రానికి తాను భయపడుతున్నానన్న విమర్శలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టివేశారు. గురువారం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన ‘అది కేంద్రం. మనది రాష్ట్ర ప్రభుత్వం. ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వానికి భయపడుతుందా? దేశంలో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల సీఎంలు ఉన్నారు. నేనెందుకు భయపడతాను? ఏ కేసు నాపై ఉంది? ఎక్కడ ఉంది?