-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
అమరావతి, డిసెంబర్ 13: సమాచార హక్కు చట్టం కమిషనర్ల ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. ఎంపిక సమావేశంలో భాగస్వామి అయిన, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశానికి హాజరుకానందుకే సమావేశం వాయిదా పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చైర్మన్, ముగ్గురు సభ్యులతో ఆర్టీఐ తొలిసారి ఏర్పాటుకానుంది.
విజయవాడ, డిసెంబర్ 13: భారత్ క్రికెట్ జట్టుకు 2018 నిజమైన చాలెంజ్ అని భారత్ క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కె ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వెలగపూడి సచివాలయానికి ఆయన తన వ్యక్తిగత పనుల నిమత్తం బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. 2018లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో పూర్తి సిరీస్లను ఆడనున్నామన్నారు.
విజయవాడ (క్రైం), డిసెంబర్ 13: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. నేరస్థులు కొత్త సాంకేతిక పరిఙ్ఞనాన్ని వినియోగిస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారని, వారిని నియంత్రించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
విజయవాడ, డిసెంబర్ 13: రాష్ట్రంలో మెగాసీడ్పార్కు ఏర్పాటును మరింత వేగవంతం చేసేందుకు వీలుగా ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మెగాసీడ్ పార్కు ఏర్పాటుపై సమీక్షను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను ఆర్థిక శాఖతో సంప్రదించి సిద్ధం చేయాలన్నారు.
ఆరిలోవ (విశాఖ), డిసెంబర్ 13: సెంట్రల్ జూ అథారిటీ సూచనల మేరకు మహారాష్టల్రోని ఔరంగాబాద్ జూపార్కు నుంచి తరలించిన రెండు ఆడ ఏనుగులు విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు బుధవారం చేరాయి. సీనియర్ పశువైద్య నిపుణుడు నవీన్ పర్యవేక్షణలో మావటీలు ఇక్కడకు వీటిని రెండు ట్రక్కుల్లో తెచ్చారు. ట్రక్కుల నుంచి దించిన ఏనుగులను విశాలమైన మోటులో ఉంచారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు రూ.800 కోట్లను త్వరలోనే కేంద్రం విడుదల చేస్తుందని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అంశాలను సుదీర్ఘంగా చర్చించానని, ఈ చర్చలు సత్ఫలితాలు ఇస్తాయని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 13: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో దళితుల శిరో ముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు ఇవ్వకుండా హైకోర్టు స్టే మంజూరు చేసింది. ఈ సంఘటన 1997లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది.
విశాఖపట్నం, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక రైల్వే జోన్ ఇప్పట్లో రాకపోవచ్చు. విభజన చట్టంలో ఏపీకి రైల్వే జోన్ ఇవ్వాలని స్పష్టంగా ఉంది. దీనిపై గడచిన మూడు సంవత్సరాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ జోన్ విజయవాడలో ఏర్పాటు చేయాలా? విశాఖ ప్రజల సెంటిమెంట్ను గౌరవించి, విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయా లా?
విజయవాడ, డిసెంబర్ 13: రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ వంటి ట్రెజరీ శాఖలో గడచిన దశాబ్దకాలంపైగా యథేచ్ఛగా అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరిపై వేటు పడటం ఆరంభమైంది. ఒకచోట, రెండు చోట్ల కాదు రాష్టవ్య్రాప్తంగా వేరువేరు ప్రాంతాల్లో దాదాపు వందకోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వ నిధులు స్వాహా అయ్యాయి. దీనిపై ఆంధ్రభూమి దినపత్రికలో ధారావాహికంగా అనేక వార్తాకథనాలు వెలువడ్డాయి.
తిరుపతి, డిసెంబర్ 13: కాపులను బీసీ జాబితాలో చేర్చేందుకు అనుమతించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయు డు బీసీల వెన్ను విరిచారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు విమర్శించారు. బుధవారం తిరుపతి ప్రెస్క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేర్చడం దారుణమన్నారు.