S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/26/2017 - 02:47

తిరుపతి, నవంబర్ 25: అన్న ఎన్టీఆర్‌పై చిత్రం తీయడానికి రామ్‌గోపాల్ వర్మ సిద్ధపడితే స్వాగతించిన లక్ష్మీపార్వతి, తాను సినిమా తీస్తానంటే ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారో లక్ష్మీస్ వీరగంథం సినిమా దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

11/26/2017 - 02:47

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 25: రెండో విడతలో ఈ నెల 27న సింగపూర్ పర్యటనకు వెళుతున్న అమరావతి రాజధాని రైతులతో శనివారం ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ ఏపీసీఆర్‌డీఏ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన పర్యటనకు సంబంధించి అన్ని వివరాలు రైతులకు తెలియజేశారు.

11/26/2017 - 00:31

మంగళగిరి, నవంబర్ 25: రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరగనుంది. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామ పరిధిలో 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన 3.60 ఎకరాల స్థలంలో టీడీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణం జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం దీనికి శంకుస్థాపన చేయనున్నారు.

11/26/2017 - 00:29

విజయవాడ (క్రైం), నవంబర్ 25: ప్రతిపక్ష నేత జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదని, పాదయాత్రలో వస్తున్న అద్దె అర్జీల్లో వాస్తవాలెంత అని బనగానపల్లె నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బిసి జనార్దన్‌రెడ్డి అన్నారు.

11/26/2017 - 00:28

విజయవాడ (క్రైం), నవంబర్ 25: రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ స్ధానంలో నిలబెట్టాలని నిరంతరం కృషి చేస్తున్న బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబయితే.. అవినీతి కూపంలో కూరుకుపోయిన బ్యాడ్ ఇమేజ్ జగన్‌దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు.

11/26/2017 - 00:27

అమరావతి, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు ప్రారంభించింది. అధికారుల సమాచారం ప్రకారం ఇవి మూడు రకాలుగా ఉండబోతున్నాయి. మొదటిది - ఇందుకోసం ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయబోతున్నది. వీటిని ఒక్కొక్కటి 30 ఎకరాల్లో ఏర్పాటు చేస్తారు. వీటిలో కనీసం 10 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటాయి. ప్రాజెక్టు వ్యయం రూ.

11/26/2017 - 00:26

అమరావతి, నవంబర్ 25: తిరుమలలో స్వామి వారి దర్శనం కొద్దిగంటలసేపు వేచిచూస్తే సులభంగా జరుగుతుంది. సిఫార్సు లేఖలుంటే కొంచెం త్వరగా దర్శనమవుతుంది. ముఖ్యమంత్రిని కలవడం కొంచెం కష్టమైనా అసాధ్యమేమీ కాదు. మంత్రులను కలవడం సులభం. కానీ వాళ్లను కలవడం అంత ఈజీ కాదు. అవును.. రాష్ట్రంలో ఎక్కువమంది ఐఏఎస్‌ల దర్శన భాగ్యం దొరకటం మాత్రం దుర్లభం. ఇదేదో సామాన్యులు చెబుతున్నవి కాదు.

11/26/2017 - 00:23

రాజమహేంద్రవరం, నవంబర్ 25: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసంధాన స్వప్నం మరోసారి సాకారమయ్యింది. గోదావరి నది ఎడమ గట్టుపై తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా ఎట్టకేలకు గోదావరి నదీ జలాలు ఏలేరుతో అనుసంధానమయ్యాయి. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రక్రియ సాకారమైంది.

11/26/2017 - 00:21

అమరావతి, నవంబర్ 25: సోమవారాన్ని పోలవరంగా మార్చి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ తిరుగుతూ మమ్మల్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా వుందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

11/26/2017 - 00:20

నెల్లూరు, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, గవర్నర్‌కు తక్షణమే ఆదేశాల్వివడంతోపాటు 10వ షెడ్యూల్‌కు సవరణ తీసుకువచ్చి ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై తక్షణమే చర్యలు తీసుకునేలా చూడాలంటూ నెల్లూరు లోక్‌సభ సభ్యుడు, వైకాపా ఫ్లోర్‌లీడర్ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శనివారం బహిరంగ లేఖ రాశారు.

Pages