-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 6: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గూగుల్ ఎక్స్ ముందుకొచ్చింది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ను విస్తృతం చేసేలా సహకారం అందించేందుకు సంసిద్ధత తెలిపింది. గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించారు. మారుమూల ప్రాంతాలకూ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించే విషయంలో సహకారం ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి గూగుల్ ఎక్స్ ప్రతినిధులను కోరగా వారు ఇందుకు సుముఖత తెలిపారు.
పెట్టుబడులకు అనువైన రాష్ట్రం ఏపి
యాపిల్ సిఓఓ విలియమ్స్తో చంద్రబాబు భేటీ
ఫ్లెక్స్ట్రానిక్స్ సిఇఓతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం
అమెరికాలో సిఎం పర్యటన ప్రారంభం
గుంటూరు/మేడికొండూరు, మే 5: గుంటూరు జిల్లా మేడికొండూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
విజయవాడ, మే 5:చివరి బస్తా వరకూ కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మిర్చి రైతుకు అభయమిచ్చారు. మిర్చి కొనుగోళ్లపై అమెరికా నుంచి ఆయన శుక్రవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రైతులు ఆందోళన చెందవద్దు.. చివరి రైతు వరకూ ప్రయోజనం చేకూరుస్తాం.. చివరి బస్తా వరకు కొనుగో లు అయ్యేలా చూసే బాధ్యత ప్రభుత్వానిది’ అని హామీ ఇచ్చారు.
మద్దతు ధరకు గడువు పొడిగింపు మరో 4 యార్డుల్లోనూ అమలు
యార్డుల సెలవులు తగ్గింపు శని, ఆదివారాల్లోనూ కొనుగోళ్లు
ధరలు తగ్గిస్తే ఊరుకోం మంత్రులు సోమిరెడ్డి , ఆదినారాయణ హెచ్చరిక
వైద్య విద్యార్థులపై ఫీ‘జులుం’ ప్రైవేటుకు పట్టం కట్టిన కామినేని విద్యార్థుల ఆగ్రహం, ధర్నా
కాకినాడ, మే 4: ఎపి ఎంసెట్-2017 ఫలితాలను విజయవాడలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. విజయవాడలోని రాష్ట్ర అతిథి గృహంలో ఫలితాలను రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, డాక్టర్ కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, సిహెచ్ ఆదినారాయణరెడ్డి తదితరులు విడుదల చేస్తారని ఎంసెట్ కన్వీనర్, జెఎన్టియుకె రిజిస్ట్రార్ ఆచార్య సిహెచ్ సాయిబాబు చెప్పారు.
భూకేటాయింపుల కమిటీలో రెవిన్యూ మంత్రికి మొండిచెయ్య
లోకేష్తో పాటు నక్కాకు స్థానం
బీసీలకు ఇది అవమానం
వైసిపి విమర్శనాస్త్రాలు
రోడ్డెక్కిన మిర్చి రైతు
సిండికేట్లతో ధరలు మరింత పతనం
కేంద్రం మద్దతుపై అందని మార్గదర్శకాలు
గుంటూరు యార్డులో లోడు లారీలతో నిరసన