-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, నవంబర్ 15: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని, ఈ విషయంలో కెన్యా, నైజీరియా దేశాలే ఆదర్శమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కరెన్సీ నోట్ల సమస్యపై ఆయన విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ అత్యవసర సమీక్ష సమావేశాన్ని సిఎం మంగళవారం నిర్వహించారు.
కాకినాడ, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలను కాకినాడ జెఎన్టియుకె మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఈనెల 6వ తేదీన రాష్టవ్య్రాప్తంగా సుమారు 750 పరీక్షా కేంద్రాల్లో కాకినాడ జెఎన్టియు ఆధ్వర్యంలో కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి రాత పరీక్ష నిర్వహించారు. 13 జిల్లాల నుండి సుమారు 3 లక్షల 50వేల మంది అభ్యర్ధులు రాత పరీక్షకు హాజరయ్యారు.
విజయవాడ, నవంబర్ 15: మహిళా సాధికారత పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రపంచానికి చాటిచెప్పే విధంగా జాతీయ మహిళా పార్లమెంటరీని నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర శాసనసభాపతి, ఎన్డబ్ల్యుపి చైర్మన్ కోడెల శివప్రసాద్ అన్నారు.
సూళ్లూరుపేట, నవంబర్ 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఈ నెలాఖరులో పిఎస్ఎల్వి-సి 36 ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.
విజయవాడ, నవంబర్ 14: రాష్ట్రంలో 23 సంవత్సరాలుగా బాలల హక్కుల పరిరక్షణ కోసం పరిశ్రమిస్తున్న ‘హెల్ప్’ స్వచ్ఛంద సంస్థ తన సుదీర్ఘకాల సేవలతో ప్రతిష్ఠాత్మక బాలల అవార్డును పొందటం ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు పొందింది.
విజయవాడ, నవంబర్ 14: అంతర్జాతీయ బహుభాషా సమ్మేళనానికి హాజరైన అందరూ ఒక్కో ఇంట్లో ఒక కవిని తయారుచేయాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విజయవాడలోని బరంపార్కులో జరుగుతున్న అంతర్జాతీయ బహుభాషా కవి సమ్మేళనంలో రెండో రోజైన సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల క్రితమే అమరావతికి ప్రపంచంలో గొప్ప గుర్తింపు ఉందన్నారు.
విజయవాడ, నవంబర్ 14: పెద్దనోట్ల రద్దు విషయం ముందుగానే తెలిసి తాను నల్లధనాన్ని తెలుపు చేసుకున్నానంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలకు అసలు బుద్ధి ఉందా?.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత ఎన్నికల సమయంలోనే తాను ముందుగా ఈ డిమాండ్ చేశానని గుర్తుచేశారు. పెద్దనోట్ల రద్దు, తదనంతర పరిణామాల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడటమే తమ తక్షణ కర్తవ్యమని బాబు స్పష్టం చేశారు.
విశాఖపట్నం, నవంబర్ 14: విశాఖ కేంద్రంగా ఒకేరోజు 50 కోట్ల రూపాయల బంగారం అమ్ముడుపోయింది. ఆశ్చర్యం కలిగించినా ఇది యధార్థం. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించిన రోజు రాత్రి విశాఖ నగరంలో భారీయెత్తున బంగారం విక్రయాలు జరిగినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు.
గుంటూరు, నవంబర్ 14: గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాల పిజి విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ లక్ష్మి, అతని భర్త విజయసారథిని గుంటూరు పోలీసులు సోమవారం బెంగుళూరులోని నాగబావి సెంటర్ సమీపంలో అరెస్టు చేశారు. గత 21 రోజులుగా పోలీసులు లక్ష్మి ఆచూకికోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
విజయవాడ (ఇంద్రకీలాద్రి) నవంబర్ 14: కార్తీక మూడో సోమవారం, పౌర్ణమి సందర్భంగా సోమవారం పెద్దసంఖ్యలో భక్తులు నగరంలోని దుర్గాఘాట్లో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం వివిధ ఆలయాల్లో పరమేశ్వరునికి భక్తిప్రపత్తులతో అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించుకున్నారు.