-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం : తాడిపత్రి రూరల్ పోలీస్స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఆదివారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఆయన అనుచరులు కూడా పాల్గొన్నారు. సింగవరం సర్పంచ్పై దాడికి పాల్పడిన వైసీపీ నేత పెద్దారెడ్డి వర్గీయులపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సుగుణాకరరావు
భద్రాచలం, మార్చి 12: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని మహాసముంద్ జిల్లాలో శనివారం ఓ ఎలుగుబంటి దాడి చేసి ఫారెస్ట్ డెప్యూటీ రేంజర్తో సహా ముగ్గురిని బలిగొంది. అనంతరం పోలీసులు దాన్ని కాల్చిచంపారు. పటేవా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాగావ్ అనే గ్రామంలోకి ఎలుగుబంటి వచ్చింది. ఇద్దరు గ్రామస్తులపై అప్పటికే అది దాడిచేసి చంపేసింది.
రాజమహేంద్రవరం, మార్చి 12: గోదావరి ఉపనదులపై తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించతలపెట్టిన ఐదు ప్రాజెక్టులు వల్ల గోదావరి డెల్టాకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని హైకోర్టు న్యాయవాదుల కమిటీ కన్వీనర్ డిఎన్ఎన్వి ప్రసాదబాబు, ఎపి ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు ఆందోళన వ్యక్తంచేసారు.
మత్స్య ఉత్పత్తులు, 38వేల కోట్ల ఆదాయ లక్ష్యం ఆక్వాబిజ్-2016లో మంత్రి ప్రత్తిపాటి
రూ.76,120 నగదు స్వాధీనం * నలుగురు అనధికార వ్యక్తుల అరెస్టు