-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
కర్నూలు, మార్చి 10: కర్నూలు జిల్లాను కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతానని పలుమార్లు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని సాగునీటి రంగ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏపి బడ్జెట్లో రూ.16,491.81 కోట్లు కేటాయింపు * కేంద్రంపై దింపుడు కళ్లం ఆశలు
విజయవాడ, మార్చి 10: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించినప్పటికీ నిధుల కేటాయింపు తీరు చూస్తుంటే ఆ ప్రాజెక్టును చూడగల్గుతామా యనిపిస్తోందని రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాజెక్టు డిజైన్లన్నింటినీ సమూలంగా మార్చివేసి అక్రమంగా 500 టిఎంసిల నీటిని తరలించుకోటాన్ని రూ.32వేల కోట్ల రూపాయలతో అంచనాలు వేయటం జరిగిందన్నారు.
నెల్లూరు , మార్చి 10: కేంద్ర ప్రభుత్వం బంగారంపై విధించిన 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తి వేయాలని ఎపి బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ డైమండ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం నెల్లూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర ఎమ్మెల్యే డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ డిప్యూటి మేయర్ ముక్కాల ద్వారకానాథ్ వారికి సంఘీభావం ప్రకటించి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.