-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, ఫిబ్రవరి 19: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 11,515 కోట్ల ఎల్ఓయూ కుంభకోణంలో ముంబయిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాడీ హౌజ్ బ్రాంచికి తాళం పడింది.
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించిన ఆందోళనలు దేశీయ మార్కెట్లను ఇంకా వదట్లేదు. సోమవారం కూడా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు నష్టాల్లో ఉండటంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది.స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ కూడా 10,400 దిగువకు పడిపోయింది.
భీమవరం, ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు చెరువుల్లో పెంచుతున్న బొచ్చు, కట్లా, శీలావతికి కాలం చెల్లిందని చెప్పవచ్చు. వీటికి దేశీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నా మరింత డిమాండ్ ఉన్న మత్య్సజాతి పై ఆంధ్రప్రదేశ్ మత్య్సశాఖ దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్లోకి కొత్త సిరీస్ని ఆహ్వానించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.
కొత్తగూడెం, ఫిబ్రవరి 18: కోల్ ఇండియా చైర్మన్ పదవి కోసం సింగరేణి కాలరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ పోటీపడుతున్నారు. ఈ నెల 16న ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఆయన హాజరైనట్లు సమాచారం. బొగ్గు మంత్రిత్వ శాఖ, విద్యుత్ పరిశ్రమల్లో చైర్మన్ హోదా లో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు కోలిండియా చైర్మన్ పదవికి రేసులో ఉన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 18: జర్మన్లో జరిగే ఏషియా పసిఫిక్ అసోసియేషన్ సదస్సుకు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఆహ్వానం అందింది. జర్మనీలో హంబర్గ్లో మార్చి 2న జరుగనున్న ఈ సదస్సుకు అంతర్జాతీయంగా పేరొందిన 300 మంది వాణిజ్య, దౌత్యవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఖ జెఎఫ్సి సమావేశాలను విజయవంతం
చేసిన అందరికీ కృతజ్ఞతలు
ఖజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: సంచలనాత్మక పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణం నేపథ్యంలో ఇతర బ్యాంకుల తీరుపైనా దర్యాప్తు సాగుతోంది. ముఖ్యంగా పీఎన్బీ దర్యాప్తు వేగాన్ని సంతరించుకుంటున్న కొద్దీ దేశంలోని బ్యాంకుల విదేశీ విభాగాల్లోని అధికారుల చర్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న 11.4వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం నేపథ్యంలో దాదాపు 200 డొల్ల కంపెనీలు, బినామీ ఆస్తులపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. వరుసగా నాలుగో రోజైన ఆదివారం కూడా వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, బంధువు వ్యాపార భాగస్వామి మెహెల్ చోక్సీ, ఇతరుల కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు.
ముంబయి: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం దరిమిలా ఒడిదొడుకులకు లోనైన స్టాక్ మార్కెట్ నెమ్మదిగా కోలుకునే దిశగా అడుగులు వేసింది. దాదాపు రెండువారాల గందరగోళం నుంచి బయటపడ్డ బీఎఎస్ఈ సెనె్సక్స్ 5 పాయింట్లు పెరిగి 34,010.76 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 2.65 పాయింట్లు పతనమై 10,452.30 వద్ద స్థిరపడింది.
నల్లమాడ, ఫిబ్రవరి 17: తల్లి ఆరోగ్యం బాలేదా... కుమార్తె వివాహమా... బ్యాంకు లో డబ్బుంది కదా భయం లేదులే అనుకుంటే పొరపాటే. అవసరానికి బ్యాంకు నుంచి డబ్బు తెచ్చుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది.