-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
విశాఖపట్నం, జూలై 22: రైల్వే స్టేషన్లలో సోలార్ వెలుగులు విరజిమ్మనున్నాయి. రానున్న రోజుల్లో దీనిని సాధ్యం చేసేందుకు రైల్వే బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. భారతీయ రైల్వేలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఇప్పటికే అనేకసార్లు కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరిపింది.
ముంబయి, జూలై 21: ఇప్పటికే 4జి టెలికాం సేవలతో దేశీయ టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఇప్పుడు 4జి ఆధారిత ఫీచర్ ఫోన్ను తెస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా మొబైల్ తయారీ సంస్థల గుండెల్లో గుబులు పుట్టించింది. నిరుడు సెప్టెంబర్లో ప్రమోషన్ ఆఫర్లో భాగంగా 6 నెలల ఉచిత వాయిస్, డేటాతో పరిచయమైన జియో.. ప్రత్యర్థి సంస్థల ఆదాయానికి భారీగా గండి కొట్టినది తెలిసిందే.
న్యూఢిల్లీ, జూలై 21: ప్రైవేట్రంగ టెలికాం సంస్థలు 61,000 కోట్ల రూపాయలకుపైగా ఆదాయాన్ని మరుగున పెట్టాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) శుక్రవారం తెలిపింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్సెల్ సంస్థలు 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరం వరకు తప్పుడు ఆదాయ ప్రకటనలు చేశాయని చెప్పింది.
న్యూఢిల్లీ, జూలై 21: పాత పెద్ద నోట్ల రద్దుకు ముందు చలామణిలో ఉన్న కరెన్సీ విలువలో 85 శాతం ఇప్పుడు చలామణిలో ఉందని లోక్సభకు ఓ లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. నిరుడు అక్టోబర్ 28న దేశంలో రూ. 17,540.22 బిలియన్లు చలామణిలో ఉన్నాయని, ఈ ఏడాది జూన్ 23న రూ. 15,074.43 బిలియన్లు చలామణిలో ఉన్నాయ.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. శుక్రవారం భారతీయ మార్కెట్కు సరికొత్త ఎఎమ్జి జిఎల్సి 43 కూప్ మోడల్ కారును పరిచయం చేసింది.
దీని ధర ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం 74.8 లక్షల రూపాయలని సంస్థ భారతీయ విభాగం ఎండి, సిఇఒ రోలాండ్ ఫోల్గర్ న్యూఢిల్లీలో విలేఖరులకు తెలిపారు.
సత్యవేడు/తడ, జూలై 21: జపాన్కు చెందిన ఆటోమొబైల్స్ విడిభాగాల తయారీ పరిశ్రమ తొహుకు స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన ప్లాంట్కు శుక్రవారం శ్రీసిటీలో భూమిపూజ చేశారు. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యమడా, డైరెక్టర్ నొనకల సమక్షంలో ప్రెసిడెంట్ ఎమగుచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
దేవరపల్లి, జూలై 21: ఊహించిన విధంగానే పొగాకు ధర రికార్డు బద్దలయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ఎల్ఎస్ ఏరియాలోని అయిదు కేంద్రాలకుగాను మూడు కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన వేలంలో కిలో గరిష్ఠ ధర రూ. 200 పలికింది. దేవరపల్లి, గోపాలపురం, జంగారెడ్డిగూడెం-1 కేంద్రాల్లో ఈ ధర పలికింది. ఇది దేశంలోనే రికార్డు. 2012లో పలికిన కిలో రూ. 199.80 ధరే ఇప్పటివరకు దేశీయ రికార్డుగా ఉంది. తాజాగా శుక్రవారం రూ.
ముంబయి, జూలై 21: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 124.49 పాయింట్లు పెరిగి 32,028.89 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 41.95 పాయింట్లు అందుకుని 9,915.25 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ విలువ బిఎస్ఇలో 3.76 శాతం, ఎన్ఎస్ఇలో 4.15 శాతం ఎగబాకింది.
విశాఖపట్నం, జూలై 21: నాలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఉక్కు కర్మాగారాలు నెలకొల్పేందుకు కేంద్రం సుముఖంగా ఉందని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండిసి) డైరెక్టర్ పర్సనల్ డాక్టర్ ఎన్కె నందా వెల్లడించారు. దేశంలో ఉక్కు కర్మాగారాలు విజయవంతంగా మనుగడ సాగించేందుకు అవసరమైన వ్యూహాలపై విశాఖలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
హైదరాబాద్, జూలై 21: వచ్చే ఏడాది మార్చికల్లా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 4జి సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, 1,150 వరకు 4జి సైట్స్ను నెలకొల్పనున్నట్లు బిఎన్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజన్ ఎల్ అనంతరామ్ ప్రకటించారు.