-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
నంద్యాల, జనవరి 23: కర్నూలు జిల్లాలోని నంద్యాల ప్రాంతంలో మెగా సీడ్పార్కు ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అమెరికాలోని అయోవా స్టేట్ యూనివర్శిటీ విత్తన విభాగం ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో తొలి దశ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినట్లు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డా. ఎంవి నాయుడు తెలిపారు.
న్యూఢిల్లీ, జనవరి 22: అక్రమంగా ఆస్తులను కూడబెట్టిన నల్లకుబేరులను కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్రస్థాయిలో హెచ్చరించింది. తమ కళ్లు గప్పి అక్రమ ఆస్తులను దాచిపెట్టలేరని, కనుక ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పిఎంజికెవై) పథకం కింద ఒకేసారి అన్ని అప్రకటిత ఆస్తులను వెల్లడించి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదాయ పన్ను విభాగం వారికి స్పష్టం చేసింది.
కడప, జనవరి 22 : పెద్ద నోట్ల రద్దు అనంతరం నల్లకుబేరులను వెలికితీసేందుకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే నడుం బిగించారు. ఫిబ్రవరి 1వ తేది నుంచి బ్యాంకులు, తపాల శాఖలపై దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకుని తనిఖీ చేస్తామని ఐటి అధికారులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ, జనవరి 22: విదేశాల్లో భారత సంస్థల మొత్తం ప్రత్యక్ష పెట్టుబడులు గత నెలలో 32 శాతం పెరిగి 2.49 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారత కంపెనీల పెట్టుబడులకు సింగపూర్ ప్రధాన గమ్యస్థానంగా ఆవిర్భవించింది. డిసెంబర్లో భారత సంస్థలు సింగపూర్లో 2.06 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఆ దేశంలో పెట్టుబడులు పెడతామని భారత కంపెనీలు హామీ ఇచ్చిన మొత్తం సొమ్ములో ఇది 82.5 శాతం కంటే ఎక్కువ.
న్యూఢిల్లీ, జనవరి 22: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో పాటుగా కార్పొరేట్ ఫలితాలు, రాబోయే కేంద్ర బడ్జెట్పై అంచనాలు ఈ వారం మార్కెట్ తీరుతెన్నులను నిర్ణయించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం వేగంగా ముందుకు వెళుతోందని తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రావెంకటేశం పేర్కొన్నారు. గుజరాత్లోని కచ్లో జరుగుతున్న జాతీయ టూరిజం సదస్సులో ఆదివారం ఆయన మాట్లాడుతూ, పర్యాటకాభివృద్ధికి అనేక అవకాశాలున్నప్పటికీ, ఇప్పటి వరకు పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదన్నారు.
హైదరాబాద్, జనవరి 22: అధిక ఇంధన సామర్ధ్యం కలిగిన సరికొత్త శ్రేణికి చెందిన సిమోటిక్స్ ఒన్ ఎల్ఇ7 మోటార్ను సీమెన్స్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. అధిక ఇంధన సామర్ధ్యాన్ని మోటార్లు అందిస్తాయని సీమెన్స్ ఇండియా వైస్ప్రెసిడెంట్ భాస్కర్ మండల్ తెలిపారు. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉంటూ జీవితకాలపు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుందన్నారు.
న్యూఢిల్లీ, జనవరి 22: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న బాంబే స్టాక్ ఎక్స్చేంజి (బిఎస్ఇ) పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ) సోమవారం మార్కెట్లోకి రానుంది. ఒక దేశీయ స్టాక్ మార్కెట్ పబ్లిక్ ఇష్యూకు రావడం ఇదే మొదటిసారి కాగా, ఈ ఏడాది వస్తున్న తొలి ఐపిఓ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ నెల 23న ప్రారంభమయ్యే ఈ ఇష్యూ 25తో ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా బిఎస్ఇ రూ. 1234 కోట్లు సమీకరించాలని అనుకొంటోంది.
కోల్కతా, జనవరి 21: పశ్చిమ బెంగాల్ మూడోసారి నిర్వహించిన రెండు రోజుల బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సదస్సులో వ్యాపార, పారిశ్రామిక రంగాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులకు హామీ లభించింది. 2.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. శుక్రవారం ఇక్కడ మొదలైన ఈ సదస్సు శనివారంతో ముగియగా, పెట్టుబడుల వివరాలను రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.
న్యూఢిల్లీ, జనవరి 21: నెదర్లాండ్స్ ఆధారిత టెలీనా హోల్డింగ్స్లో అక్కడి తమ అనుబంధ విభాగం (టాటా కమ్యూనికేషన్స్ నెదర్లాండ్స్) పెట్టుబడులు పెడుతున్నట్లు టాటా కమ్యూనికేషన్స్ శనివారం తెలిపింది. అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగానే ఈ వ్యూహాత్మక పెట్టుబడులని టాటా కమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది.