-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, జనవరి 26: కొత్త సంవత్సరంలో మదుపరులు.. చిన్న సంస్థల్లోకంటే పెద్ద సంస్థల్లో పెట్టుబడులకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నెల ఆరంభం నుంచి ఇప్పటిదాకా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బిఎస్ఇ) బ్లూచిప్ సూచీ సెనె్సక్స్లోని సంస్థల షేర్ల విలువ 6 శాతానికిపైగా పడిపోతే, స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ సూచీలు 10 శాతం వరకు దిగజారాయి.
గోదావరిఖని, జనవరి 26: సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తులు జరుపుతోందని, 2020నాటికి మరో 28 కొత్త బొగ్గు గనులను అంది పుచ్చుకునేందుకు శరవేగంగా ముందుకెళ్తోందని సంస్థ సిఎండి ఎన్ శ్రీ్ధర్ అన్నారు. 67వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జాతీ య జెండాను ఆవిష్కరించిన అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం విద్యు త్ సరఫరా చేయాలన్న లక్ష్యాన్ని సాధించామని, పంటలు ఎండిపోకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సదరన్ పవర్ డిస్కాం సిఎండి జి రఘుమారెడ్డి తెలిపారు. అలాగే విద్యుత్ రంగంలో వౌలిక సదుపాయాల కల్పన కోసం సదరన్ డిస్కాంలో 1,300 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టి పూర్తి చేస్తున్నట్లు చెప్పారు.
న్యూఢిల్లీ, జనవరి 26: ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (హెచ్పిసిఎల్), పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఇఐఎల్) కలిసి దేశంలోనే అతిపెద్ద రిఫైనరీని 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నాయని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలి
హైదరాబాద్, జనవరి 26: వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రూ. 64,182కోట్లతో 11,210 మెగావాట్ల అదనపు విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో సిఎండి కె విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్, అందరికీ విద్యుత్ లక్ష్యంగా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.
హైదరాబాద్, జనవరి 26: భవిష్యత్తులో కార్పొరేట్ సంస్థలు అసాధారణ సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని, వాటిని ఎదుర్కోవడానికి సంప్రదాయ పద్ధతులను వీడి నూతన ఆవిష్కరణల దిశగా పయనించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, డార్ట్ వౌత్ కాలేజ్ ఆఫ్ టెక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అధ్యాపకుడు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మార్విన్ బొవర్ సభ్యుడైన విజయ్ గోవిందరాజన్ అన్నారు.
న్యూఢిల్లీ, జనవరి 25: భారతీయ వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధికి విశేష కృషి చేసిన పలువురు పారిశ్రామికవేత్తలను సోమవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో గౌరవించింది. వీరిలో రిలయన్స్ గ్రూప్ వ్యవస్థాపక అధినేత, ధీరుభాయ్ అంబానీకి మరణానంతరం దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ దక్కింది. గుజరాత్లోని ఓ కుగ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుని కుమారుడిగా జన్మించిన ధీరజ్లాల్ హీరాచంద్ అంబానీ..
న్యూఢిల్లీ, జనవరి 25: విదేశీ మదుపరులు భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులంటేనే పరుగందు కుంటున్నారు. తమ పెట్టుబడులకు స్టాక్ మార్కెట్ల కంటే రుణ మార్కెట్లు పదిలమని భావిస్తున్నారు. అవును మరి. ఈ నెల (1-22)లో ఇప్పటిదాకా రుణ మార్కెట్లలోకి 2,353 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్పిఐ)లు..
ముంబయి, జనవరి 25: దేశీయ ప్రైవేట్రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 20.1 శాతం పెరిగింది. 3,358.8 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) అక్టోబర్-డిసెంబర్లో 2,794.51 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 18,283.31 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 14,930 కోట్ల రూపాయలుగా ఉంది.
న్యూఢిల్లీ, జనవరి 25: రాబోయే ఐదేళ్లలో భారత్లోకి ఫ్రాన్స్ సంస్థలు సుమారు 65,000 కోట్ల రూపాయల పెట్టుబడుల (10 బిలియన్ డాలర్లు)ను తీసుకురానున్నాయని ఆ దేశ ఆర్థిక, ప్రజా పద్దుల శాఖ మంత్రి మిచెల్ శాపిన్ తెలిపారు. సోమవారం ఇక్కడ పారిశ్రామిక సంఘం ఫిక్కీ నిర్వహించిన భారత్-ఫ్రాన్స్ బిజినెస్ సెషన్లో ఆయన మాట్లాడారు.