S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/29/2015 - 06:27

పెద్దపల్లి, డిసెంబర్ 28: అన్ని రకాల సౌకర్యాలు కల్పించే వరకు ఇటుక బట్టీల్లో కార్మికులతో పని చేయించ రాదని సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా, ఇటుక బట్టీల యజమానులు పెడచెవిన పెడుతున్నారు. ఇటీవల ఇటుక బట్టీలలో యజమానుల దాష్టీకానికి ఓ మహిళా కార్మికురాలు మృత్యువాత పడటంతో అధికార యంత్రాంగం ఇటుక బట్టీలను సందర్శించి మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

12/29/2015 - 06:27

ఆధునిక శైలిలో నిర్మాణాలు, అత్యాధునిక సౌకర్యాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీలో సైబర్‌సిటీ బిల్డర్స్

12/29/2015 - 06:26

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం
కాంగ్రెస్ మద్దతుకు కొనసాగుతున్న ప్రయత్నాలు
ఏప్రిల్ 1న అమలు కాకపోతే పోయేదేం లేదని వ్యాఖ్య

12/29/2015 - 06:25

195 పాయింట్ల లాభంతో 26వేల స్థాయి ఎగువకు
7,900 పాయింట్లను అధిగమించిన నిఫ్టీ

12/29/2015 - 06:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ ఇన్ఫోసిస్.. తెలంగాణలోని పోచారం వద్దనున్న క్యాంపస్‌లో సోమవారం 6.6 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఇప్పటికే ఈ ప్లాంట్‌కు 0.6 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ నుంచి విద్యుత్ అందుతుండగా, ఇప్పుడు మరో 6.6 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ అందుబాటులోకి వచ్చింది.

12/29/2015 - 06:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లోని సున్నపు రాయి గని వార్షిక సామర్థ్యాన్ని 3.47 మిలియన్ టన్నుల నుంచి 6 మిలియన్ టన్నులకు పెంచడం కోసం కావాల్సిన పర్యావరణ అనుమతులను జైపి సిమెంట్ పొందింది. ‘కృష్ణా జిల్లాలోని బుధవాడ గ్రామం వద్దనున్న జైపి సిమెంట్‌కు చెందిన సున్నపు రాయి గని వార్షిక ఉత్పాదక సామర్థ్యం పెంపు ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ..

12/29/2015 - 06:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడైన కరణ్ అదానీ.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (ఎపిఎస్‌ఇజెడ్) సిఇఒగా నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది. ఇంతకుముందు ఎపిఎస్‌ఇజెడ్ సిఇఒగా సుదీప్త భట్టాచార్య ఉన్నారు. ఆయన ఉత్తర అమెరికా సిఇఒగా అమెరికా వెళ్ళారు. దీంతో ఖాళీ అయిన స్థానాన్ని కరణ్ అదానీతో భర్తీ చేసింది అదానీ గ్రూప్.

12/28/2015 - 16:40

ముంబయి ‌: సోమవారం స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 195 పాయింట్లు లాభపడి 26,034 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 7,925 పాయింట్ల వద్ద ముగిసింది.

12/28/2015 - 07:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగుస్తున్న క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకులకు గురికావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘గురువారం (డిసెంబర్ 31)తో ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగియనుంది. దీంతో మార్కెట్లలో ఒడిదుడుకులకు ఆస్కా రం కనిపిస్తోంది.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు.

12/28/2015 - 07:33

కాకినాడ, డిసెంబర్ 27: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ-ఉప్పాడ తీర మార్గంలో వరుస తుపాన్లకు శిథిలమైన జియో ట్యూబ్ గోడ పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. జియో ట్యూబ్ టెక్నాలజీతో మళ్ళీ ఈ గోడ పునరుద్ధరణ కోసం 13.35 కోట్ల రూపాయల అంచనాతో సంబంధిత అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

Pages