-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: రెండు లక్షల రూపాయలకు పైబడిన నగదు లావాదేవీలకు పాన్ తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆభరణాల తయారీ దారుల సంఘం అయిన అఖిల భారత రత్నాలు, బంగారు ఆభరణాల వ్యాపార సమాఖ్య (జిజెఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఈ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచాలని కోరింది.
పరకాల, డిసెంబర్ 22: సాంకేతిక సొగసులతో వరంగల్ జిల్లాకే భూపాలపల్లి కోల్బెల్ట్ ఏరియా తలమానికంగా మారింది. ఏరియాలో బొగ్గు గనుల విస్తరణతో పాటు వ్యాపార రంగంగా దినదినం వృద్ధి చెందుతుంది. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి కాంతిపుంజమై అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న సింగరేణి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి భూపాలపల్లిలో ముస్తాబు అవుతోంది. సింగరేణి వేడుకలను యాజమాన్యం ప్రత్యేక ఏర్పాటు చేసింది.
ముంబయి, డిసెంబర్ 22: సోమవారం లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి నష్టాలు చవి చూసాయి. విదేశీ మార్కెట్లలో మిశ్రమ ధోరణుల నేపథ్యంలో మదుపరులు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగడంతో బిఎస్ఇ ప్రధాన సూచీ సెనె్సక్స్ 145 పాయింట్లు నష్టపోయి 26 వేల పాయింట్ల దిగువకు చేరుకోగా, జాతీయ స్టాక్ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ సైతం 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది.
హైదరాబాద్, డిసెంబర్ 22: ఆర్ధిక సంస్కరణల అమలుపై పార్లమెంటులో రాజకీయంగా ఏకాభిప్రాయం లోపించినా, జాప్యమైనా దాని ప్రతికూల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధపై ఉంటుందని అసోచామ్ అధ్యక్షులు సునీల్ కనోరియా అన్నారు. ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, ఆర్ధిక సంస్కరణలు మందకొడిగా అమలవుతున్నాయనే సందేశం ఇస్తే ఇనె్వస్టర్లలో ఆత్మవిశ్వాసం సడలుతుందన్నారు. ఇది ముమ్మాటికి ఆందోళనకరమైన విషయమన్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కర్మాగార కార్మికుల బోనస్ లెక్కింపునకు సంబంధించిన వేతన పరిమితిని రెట్టింపు చేసి నెలకు రూ.7 వేలకు పెంచేందుకు అనుమతించే బిల్లును లోక్సభ మంగళవారం ఆమోదించింది. 20 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులను కలిగివున్న సంస్థలకు వర్తించే ఈ బిల్లు 2014 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుంది.
ముంబయి : స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు నష్టపోయి 25,590 వద్ద ముగిసింది. నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 7,786 వద్ద ముగిసింది.
సందిగ్ధంలో కాకినాడ ఎస్ఇజడ్ భవితవ్యం
గ్లోబల్ మార్కెట్ల జోరుతో కొనుగోళ్లు
సెన్సెక్స్ 217, నిఫ్టీ 72 పాయింట్లు వృద్ధి
వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను నిర్ణయంచుకున్న ప్రభుత్వం
ఈ ఆర్థిక సంవత్సరం బెరైటీస్ ఆదాయం రూ. 400 కోట్ల పైమాటే
ఇతర ఖనిజాల ద్వారా రూ. 151 కోట్లు, ఇసుక నుంచి రూ. 70 కోట్లు
జనవరి నుంచి 50 శాతం రాయల్టీ పెంపునకు కసరత్తు