-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
వరంగల్, డిసెంబర్ 20: వరంగల్ జిల్లా మడికొండ పరిధిలోగల కాకతీయ సొసైటీకి కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ పార్కు సమగ్ర అభివృద్ధికిగాను వౌలిక వసతుల కల్పన కోసం 161 ఎకరాల భూమిని కేటాయంచినది తెలిసిందే. మొదటి దశలో 364 మంది చేనేత కార్మికులకు పవర్లూమ్స్ ఏర్పాటుకు వీలుగా రూ. 10 కోట్ల నిధులను కూడా కేటాయించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: భారతీయ ఆర్థిక వ్యవస్థపై విదేశీ మదుపరులకు భయాలు పెరుగుతున్నాయ. ముఖ్యంగా వస్తు, సేవల పన్ను (జిఎస్టి) దిగులు పట్టుకుంది. దేశీయ మార్కెట్లలో నెలనెలా వారి పెట్టుబడులు అంతకంతకూ పడిపోతుండటమే దీనికి నిదర్శనం. స్టాక్ మార్కెట్లలో గత వారం విదేశీ మదుపరులు మళ్లీ పెట్టుబడుల దిశగా నడిచినప్పటికీ స్వల్ప పెట్టుబడులతోనే సరిపెట్టారు.
వరుస రెండు వారాల నష్టాల నుంచి కోలుకున్న సూచీలు
సెన్సెక్స్ 475, నిఫ్టీ 151 పాయింట్లు వృద్ధి
వాషింగ్టన్, డిసెంబర్ 19: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దాదాపు అన్ని భారతీయ ఐటి రంగ సంస్థలు హెచ్-1బి వీసాలకు ఒక్కోదానికి 8,000 డాలర్ల నుంచి 10,000 డాలర్లు చెల్లించాల్సి రానుంది. ఏటా ఏప్రిల్ 1 నుంచి హెచ్-1బి వీసా దరఖాస్తులు మొదలవుతాయి. వీసాలకు సంబంధించి ఏవైనా మార్పులు తెస్తే అప్పటి నుంచే వర్తింపజేస్తుంది అమెరికా. దీంతో ఏప్రిల్ 1 నుంచి పెంపు వర్తించనుంది.
వచ్చే ఏప్రిల్ 1 నుంచి జిఎస్టి అమలుపై మాజీ మంత్రి ఆనంద్ శర్మ
రాబోయే పదేళ్లలో జిడిపి 7 శాతమైతే సాధ్యమే
కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యుఎస్ఎఫ్డిఎ) నుంచి దేశీయ ఔషధరంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఓ వార్నింగ్ లెటర్ అందుకుంది. గుజరాత్లోని హలోల్ ఉత్పాదక కేంద్రంలో తయారవుతున్న ఔషధాల విషయంలో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఈ లెటర్లో సన్ ఫార్మాను యుఎస్ఎఫ్డిఎ హెచ్చరించింది. గత ఏడాది సెప్టెంబర్లో ఈ ఉత్పాదక కేంద్రంలో యుఎస్ఎఫ్డిఎ అధికారులు తనిఖీలు చేశారు.
ముంబయి, డిసెంబర్ 18: దేశీయ ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర.. పెట్రోల్ తయారీ కార్ల రంగంలోకి అడుగుపెట్టింది. కెయువి 100 ఎస్యువితో మహీంద్ర సంస్థ తమ తొలి పెట్రోల్ ఆధారిత కారును తీసుకొస్తోంది. జనవరి 15న దీన్ని మార్కెట్కు పరిచయం చేస్తుండగా, ఈ మోడల్ పెట్రోల్తోపాటు డీజిల్తోనూ నడవనుంది.
కర్నూలు, డిసెంబర్ 18: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ సమీపంలో విద్యాసంస్థల సముదాయానికి కేటాయించిన 900 ఎకరాల భూమిలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు నెలకొల్పడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎడ్యుకేషనల్ హబ్ పేర ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 120 ఎకరాలు కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన విషయం విదితమే.
ఒంగోలు, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పరిపాలనా పరమైన సంస్కరణలపై దృష్టి సారించారు. అందులో భాగంగా రెండు, మూడు జిల్లాలకు చెందిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆర్డిడి), రీజనల్ డైరెక్టర్ కార్యాలయాలను తొలగించి వాటిని రాష్ట్ర కార్యాలయాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.