S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

06/30/2016 - 05:01

విశాఖపట్నంలో సమాజానికి బ్రాహ్మణులు చేసిన మేలేమిటని కొందరు సవాలు చేశారు. బ్రాహ్మణులేం చేశారో గమనిద్దాం. పాణిని సంస్కృత వ్యాకరణం వ్రాశాడు. ఆయన వ్రాసిన పద్ధతిలో కొన్ని భాషలకు వ్యాకరణాలు వ్రాశారని తెలుస్తోంది. కణాద మహర్షి వైశేషిక తర్కశాస్త్రం రచించాడు. దానిలో ప్రపంచం పరమాణువులతో నిర్మింపబడిందని తెలిపాడు. గౌతముడు వ్యవసాయం చేసి కరవుతో బాధపడే వారికి అన్నం పెట్టాడు.

06/30/2016 - 05:00

కొంధరికి లక్ష్యంకన్నా ఫలితమేప్రధానం.
మరికొంతమందికి లక్ష్యంకన్నా మార్గమే ప్రధానం.
ప్రాసెస్‌కు ప్రాధాన్యమిచ్చేవాడు లక్ష్యసాధనలో ఫలితాల గురించి ఆలోచించడు. లక్ష్యసాధన కొన్ని సంవత్సరాల తర్వాత కనపడుతుంది.

06/29/2016 - 00:20

గత జనవరి 31న బిసి రిజర్వేషన్లకోసం తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల్లో నమోదైన కేసులపై ముద్రగడ ఫిబ్రవరి 5న ఆమరణ దీక్షకు దిగగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో చర్చలకు వచ్చిన మంత్రుల బృందం అరెస్టులేవీ ఉండవనే హామీ ఇచ్చి దీక్ష విరపింప చేసింది. అయితే ఆ హామీని బుట్టదాఖలు చేసి తాజాగా అరెస్టులకు పోలీసులు సిద్ధపడడంతో ఈనెల ఏడున ముద్రగడ మరోసారి ఆమరణ దీక్షకు ఉపక్రమించారు.

06/29/2016 - 00:18

‘‘ఇండియా దటీజ్- భారత్’’అని రాజ్యాంగం తయారుచేసుకుని, మనది ‘సెక్యులర్ స్టేటు’అని గొప్పగా వర్ణించుకుంటున్నాం. స్వరాజ్యం వచ్చి 68 సంవత్సరాలు పైబడినా రాజ్యాంగాన్ని అతుకులబొంతగా తయారుచేస్తున్నాము. అనేక వివక్షతలు చూపుతున్నాము. మన దేశ ధర్మ, సంస్కృతులకనుగుణ్యమైన కొత్త రాజ్యాంగం నిర్మించి భారతదేశంలో వివక్షతలు, తేడాలు పోగొట్టవలసిన అవసరం వున్నది.

06/27/2016 - 23:24

‘సేవ్ ది డెమొక్రసీ’అని అరవాల్సినది అధికార రాజకీయ పార్టీయో, ప్రతిపక్షమో కాదు, ఎన్నో ఆశలతో నాయకులను ఎన్నుకొని అధికారం కట్టబెట్టే ప్రజలు. ఏదో ఒక రాష్ట్రంలో కాదు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజాస్వామ్యం విలువలు, వలువలు దిగజార్చుకుంటూనే వుంది. ప్రతిపక్షం అంటే అధికార దాహంతో గొంతు చించుకునేది కాదు. రేపు అధికారం కట్టబెడితే చేసిన పోరాటాలకు కట్టుబడి వుండేదని గుర్తించుకోవాలి. అధికారపక్షాలు..

06/27/2016 - 03:44

విజయవాడ సాహితీ సాంస్కృతిక సంస్థలు, ఎన్.టి.ఆర్ ట్రస్ట్ సంయుక్తంగా తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనాన్ని 2016 మే 31న విజయవాడ లబ్బిపేటలోని శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. మూడు సదస్సులు జరిగాయి. సుమారు 40 మంది వక్తలు వివిధ అంశాలపై ప్రసంగించారు. ప్రధాన అభిప్రాయాలు ఇలా వున్నాయి.

06/25/2016 - 02:28

మానవాళిని, ముఖ్యంగా యువతను శారీరకంగా, మానసికంగా మరియు ఆరోగ్యపరంగా కృంగదీస్తున్న మాదక ద్రవ్యాల దురలవాటుతోపాటు వాటి అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేసే సదుద్దేశంతో ‘ఐక్యరాజ్యసమితి మాదక ద్రవ్యాలు, నేరాల కార్యాలయం’ ‘నేతృత్వంలో డిసెంబర్ 1987లో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల తీర్మానం ప్రకారం ప్రతియేటా 26 జూన్ రోజు ‘అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ వ్యాపార వ్యతిరేక దినం’ జరుపుకుంటాం.

06/24/2016 - 23:43

మానవాళిని, ముఖ్యంగా యువతను శారీరకంగా, మానసికంగా మరియు ఆరోగ్యపరంగా కృంగదీస్తున్న మాదక ద్రవ్యాల దురలవాటుతోపాటు వాటి అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేసే సదుద్దేశంతో ‘ఐక్యరాజ్యసమితి మాదక ద్రవ్యాలు, నేరాల కార్యాలయం’ ‘నేతృత్వంలో డిసెంబర్ 1987లో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాల తీర్మానం ప్రకారం ప్రతియేటా 26 జూన్ రోజు ‘అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ వ్యాపార వ్యతిరేక దినం’ జరుపుకుంటాం.

06/23/2016 - 23:57

రాష్ట్ర విభజన జరిగినప్పట్నుంచీ ప్రతిపక్షం ఏదో రకమైన ఆందోళనలను చేస్తున్నది. రాజధాని నిర్మాణానికి ఆటంకాలు కల్పిస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణానికీ ఏవో ఆరోపణలతో అడ్డుతగులుతున్నారు. అసెంబ్లీలోనూ, ప్రతిపక్షం, ప్రభుత్వపక్షమూ సహనాన్ని కోల్పోయి వ్యక్తిగత విమర్శలతో, దూషణలతో చర్చలు సాగనివ్వడం లేదు.

06/23/2016 - 23:52

ఈ నెల మొదటివారంలో కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు 102వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ,‘రాజేశ్వరరావు జాతి సమైక్యతకోసం పాటుపడ్డారని, కాని ఇప్పుడు జాతీయ ఐక్యతకు, మతోన్మాద శక్తుల వల్ల ప్రమాదమున్నది’ అంటూ పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్, భాజపాలను నిందించారు.

Pages