-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
ఇస్లామాబాద్, ఆగస్టు 18: తమ దేశంలోని బలూచిస్తాన్ ప్రాంతం గురించి ప్రస్తావించడం ద్వారా భారత ప్రధాని నరేంద్ర మోదీ రెడ్లైన్ దాటేశారని పాకిస్తాన్ తీవ్రస్వరంతో ధ్వజమెత్తింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 17: విమానంలో ప్రయాణిస్తున్న గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో తోటి ప్రయాణికులు సాయపడి పురుడు పోయడంతో ఆ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వచ్చే అక్టోబర్లో డెలివరీ జరగాల్సి ఉండగా ముందుగనే కాన్పయింది. దుబాయినుంచి ఫిలిప్పీన్స్కు వెళ్తున్న సెబు పసిఫిక్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, ఆగస్టు 17: కాశ్మీర్పై విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు జరుపుదామంటూ పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ అహ్మద్ చౌదరి ప్రతిపాదనపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్ స్పందిస్తూ కాశ్మీర్ విషయం భారత అంతర్గత వ్యవహారమని, దానిపై ఎవరితోనూ చర్చించాల్సిన పరిస్థితి లేదని, రాదని స్పష్టం చేశారు.
వాషింగ్టన్, ఆగస్టు 17: పాకిస్తాన్లో శక్తివంతమైన సైన్యం ప్రజా ప్రభుత్వాన్ని దించేయడానికి ఇప్పు డు సిద్ధంగా లేదని, అయితే ప్రభుత్వంపై తన ఆధిపత్యం స్థితిని కొనసాగిస్తోందని అమెరికా నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రషీద్ లతీఫ్ వారసుడి ఎంపిక చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో అమెరికా నిపుణులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
దిల్లీ: కాశ్మీర్ అంశంపై ప్రత్యేకంగా చర్చించడానికి పాకిస్థాన్ ఇచ్చిన ఆహ్వానాన్నితిరస్కరిస్తూ భారత హైకమిషనర్ పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖ పంపించారు. కాశ్మీర్ భారత అంతర్గత అంశమని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంలోనే చర్చకు అవకాశం ఉంటుందని భారత్ గతంలోనే తెలిపింది. కాశ్మీర్ అంశంపై చర్చకు రమ్మని ఇటీవల పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శి భారత హైకమిషనర్కు లేఖ పంపిన సంగతి తెలిసిందే.
ఇస్లామాబాద్, ఆగస్టు 16: కాశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రపంచ దేశాలు గుర్తించాల్సిన అవసరముందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. అక్కడి ప్రజలు జరుపుతున్న స్వాతంత్య్ర పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ అధ్యక్షుడు సర్దార్ మహమ్మద్ యాకూబ్ ఖాన్ను కలిసినప్పుడు షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్, ఆగస్టు 16: పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి తమను విముక్తం చేయాలంటూ బలూచిస్తాన్ ప్రజలు అంతర్జాతీయ మద్దతు కోసం పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అందించిన స్నేహ హస్తం నేపథ్యంలో బలూచ్ ప్రజలు ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల మద్దతు కోరుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమను అణచివేస్తోందని, దానినుంచి తమను రక్షించాలని అభ్యర్థించారు.
న్యూయార్క్, ఆగస్టు 16: ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి మానవ హక్కుల ముసుగు వేసుకునే దేశాలు తీవ్రమైన నయవంచకులని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ పరోక్షంగా పాక్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఉగ్రవాదమే మానవ హక్కులకు అతి పెద్ద శత్రువని, అన్ని మతాలు సమానవైనవని, ఏ మతం కూడా మిగతా మతాలకన్నా ఎక్కువ కాదని నమ్మే దేశం భారత్ అని అన్నారు.
న్యూయార్క్, ఆగస్టు 16: అంతర్జాతీయ వేదికపై స్వరభారతి ఎంఎస్ సుబ్బులక్ష్మికి అపూర్వమైన స్వరార్చన జరిగింది. భారతజాతి గర్వించదగ్గ మహాగాయనికి విశ్వసంగీత చక్రవర్తి ఏఆర్ రహమాన్ ఐక్యరాజ్యసమితి వేదికగా అపురూపమైన నివాళిని అర్పించారు. 70వ భారత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ హాల్లో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య రహమాన్ తన సంగీత విన్యాసంతో ఉర్రూతలూగించారు.
న్యూయార్క్: న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితిలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ తన పాటకచేరీతో అభిమానుల్ని సమ్మోహితుల్ని చేశారు. ఐక్యరాజ్యసమితి వేదికపై భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు రెహమాన్ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్లో సుబ్బులక్ష్మి శత జయంతి రానున్న సందర్భంగా కచేరీ ప్రారంభించే ముందు రెహమాన్ ఆమెకి నివాళులర్పించారు.