-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
ఇస్లామాబాద్, జనవరి 2: పఠాన్కోట్లోని వైమానిక దళ స్థావరంపై పాక్ సాయుధ టెర్రరిస్టులు శనివారం జరిపిన ఉగ్రవాద దాడిని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించడమే కాకుండా రెండు దేశాల మధ్య ఇటీవలి ఉన్నతస్థాయి భేటీల సందర్భంగా నెలకొన్న సుహృద్భావాన్ని మరింతగా పెంపొందించుకోవడానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. అంతేకాకుండా భారత్తో కలిసి ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి కూడా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
న్యూయార్క్, జనవరి 1: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సహాల మధ్య జరపుపుకున్నారు. ఉగ్రవాద దాడుల భయం ఉన్నప్పటికీ కోట్లాది మంది ప్రజలు వాటిని పట్టించుకోకుండా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఉగ్రవాదుల ముప్పు ఉన్న దేశాల్లో కనీవినీ భద్రత ఏర్పాట్లు చేశారు. జర్మనీలో జిహాదీల దాడుల సమాచారం, దుబాయిలోని అడ్రస్ హోటల్లో అగ్ని ప్రమాదం తప్ప ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
ట్రంప్ను స్ర్తిలోలుడిగా అభివర్ణించిన హిల్లరీ
మరి మీ భర్త మాటేమిటి: ట్రంప్ ఎదురుదాడి
ఆసియాలోనే అత్యంత ప్రమాదకరమైన దేశం * తాజా నివేదిక వెల్లడి
పెషావర్, డిసెంబర్ 29: వాయువ్య పాకిస్తాన్లో మంగళవారం మోటారు సైకిల్పై వచ్చిన ఒక తాలిబన్ మానవ బాంబు రద్దీగా ఉండే ఒక ప్రభుత్వ కార్యాలయ భవనం గేటును ఢీకొట్టి పేల్చేసుకోవడంతో కనీసం 22 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు.
పాకిస్థాన్ : పాకిస్థాన్లో 2014లో పెషావర్లోని ఓ పాఠశాలపై ఉగ్రవాద దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ముష్కరలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఈమేరకు అనేకమందికి ఉరిశిక్షగా వేయగా మంగళవారంనాడు మరో నలుగురికి ఉరిశిక్ష అమలుచేశారు. ఇప్పటికీ పాకిస్థాన్లో 637 మంది ఉగ్రవాదులను ఉరితీశారు.
ఢాకా, డిసెంబర్ 27: పాకిస్తాన్నుంచి విడిపోవడానికి 1971లో జరిగిన యుద్ధంలో మృతిచెందిన బంగ్లాదేశ్ అమరవీరుల గురించి నిందాపూర్వక వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకురాలు ఖలీదా జియాపై దేశద్రోహం నేరం మోపవచ్చా లేదా? అనే అంశంపై దర్యాప్తు జరపాలని బంగ్లాదేశ్లోని ఒక కోర్టు పోలీసులను ఆదేశించింది.