S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/11/2018 - 20:52

గణపతి వేదాలకు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వ వ్యాపక శక్తులకు ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరుడని సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని ఋగ్వేదం చెబుతుంది.

02/11/2018 - 20:44

ఏ పని చేయాలన్నా ఏ పని సిద్ధించాలన్నా నెరవేరాలన్నా సాధన అవసరం. ఏ కళ రాణించాలన్నా కూడా సాధననే అవసరం. జ్ఞానం పొందాలన్నా, భగవంతుని సాక్షాత్కారం పొందాలన్నా సాధన మార్గం. ఎన్నో వేలయేండ్లు తపస్సు లు సాగిస్తే భగవంతుని వ్యక్తరూపాన్ని చూడగలిగేవారు. ఎంతో కృషి చేస్తే ఒక కళలో నేర్పరితనాన్ని అలవర్చుకొంటారు. ఈ సాధన సాగించడానికి మనిషికి కుదురు ఉండాలి. కుదురు అంటే ఏకాగ్రత. ఏకాగ్రత అనుకొన్నవెంటనే సాధ్యపడదు.

02/11/2018 - 20:43

హే! కృష్ణా! వాసుదేవా! ధర్మమూర్తివి. నీదే భారము’’ అని వాపోయింది ద్రౌపది.
మరునాడు అనుకోకుండా కృష్ణద్వైపాయనుడు, సాత్యవతేయుడు అయిన వేదవ్యాస మహర్షి వారి వద్దకు వచ్చాడు.
ద్రుపదుడు, పాండవులు, కుంతీదేవి కలిసి ఎదురేగి వ్యాసభగవానునికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. వ్యాసుడు వారందరినీ కుశల ప్రశ్నలడిగి ఉచితాసనాన్ని అలంకరించాడు.

02/09/2018 - 21:11

మృకండ మహర్షి మనస్వినులు శివభక్తులు. అపుత్రవంతులు. ఎన్నో యాగాలు , యజ్ఞాలు చేశారు. కాని పుత్రసంతానం కలుగలేదు. శివుడే ఈపిత్సాలను తీర్చువాడు కామితార్థప్రదాయుడు అనుకొని వారు శివుడ్నే పూజించేవారు. వారికి ఒకసారి శివదర్శనం కలిగింది. శివుడు మీకోరిక ఏమిటి అనిఅడిగినప్పుడు పున్నామ నరకం నుంచి తప్పించగలిగే పుత్రుడు కావాలని కోరారు. శివుడు మీకు పుత్రుడ్నిస్తాను కాని, అల్పాయుష్కుడు అవుతాడు అని చెప్పాడు.

02/09/2018 - 21:09

ఆ విల్లును ఎక్కుబెట్టి లాగటం ఒక బలహీనుడికి సాధ్యవౌతుందా? అస్తవ్రిద్య నేర్వనివాడికీ, కులహీనుడికీ, ఆ లక్ష్యాన్ని సులభంగా ఛేదించం సాధ్యమయ్యేపనేనా? మీ రాజు కోరిక సఫలమయింది. విచారించడం ఎందుకు?’’ అని ధర్మరాజు సమాధానమిచ్చాడు.
ధర్మరాజు మాటలను విన్న పురోహితుడు శెలవుగైకొని వెనుదిరిగి ద్రుపద మహారాజు వద్దకు వచ్చాడు. రాజును చూచి జరిగిన విషయాన్ని విన్నవించాడు.

02/09/2018 - 21:04

దేవహూతి కర్థములు ఒకసారి తమకు పుత్రుడు కావాలని కోరుకున్నారు. మహావిష్ణువే తమకు సంతానంగా వస్తే బాగుంటుందనుకొన్నారు. మహావిష్ణువు తమకు కుమారుడిగా పుట్టాలని వారిద్దరూ తపస్సు ఆరంభించారు. వారి తపస్సుకు మెచ్చి మహావిష్ణువు వారికి కపిలునిగా జన్మించారు. ఆయన పుట్టుకతోడనే మహాజ్ఞాని. కపిలుడే తన తల్లికి జ్ఞానబోధ చేశారు.

02/09/2018 - 21:03

దత్తావతారుడు భక్తుల కోసం ఎన్నో అవతారాలను దాల్చాడు. వారికోరికలను ఈడేర్చాడు. ఆ దత్తావతారాల్లో మరికొన్ని ....
కాలాగ్ని శమనుడు: మార్గశిర పూర్ణి మ నాడు మృగశిరా నక్షత్రంలో పుట్టిన దత్తాత్రేయుడు కాలాగ్ని శమనుడుగా పేర్గాంచాడు.
యోగి జన వల్లభుడు: అత్రిఅనసూయల బిడ్డడైన దత్తాత్రేయుడిని సిద్ధ గంధర్వాదులు యోగిపుంగవులు కలసి దర్శనం చేసుకొని యోగి జనవల్లభునిగా కీర్తించారు.

02/08/2018 - 22:21

దత్తాత్రేయుడు అత్రి చేసిన తప్ఫఃలం, అనసూయ చేసిన కర్తవ్యనిష్ఠా ఫలం రెండూ కలసి దత్తాత్రేయులుగా రూపుదిద్దుకొంది. అనుసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించాలి లక్ష్మీపార్వతీసరస్వతులు ముచ్చటపడ్డారు.వారికి నారదుడు తోడయ్యాడు. అమ్మా ఆ అనసూయమ్మ ఇనుపగుగ్గిళ్లను ఉడికించిన తల్లి. ఆమెను పరీక్షించాలనుకొంటే ఏదైనా ఉపద్రవం వస్తుందేమో అని కూడా తన తప్పులేకుండా చెప్పాడు.

02/08/2018 - 22:18

మనసులో మంచి సంకల్పం అనే బీజం పడితే అది మొలకై, మొక్కై ఎదగడానికి గట్టి కృషి, పట్టుదల, కార్యదీక్ష కలిసి సమిష్టిగా పనిచేస్తాయి.

02/08/2018 - 22:15

శ్లో: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనంధ్రువమ్‌
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం॥
అష్టాదశ పురాణాల్లోని వ్యాసుని మాటలన్నీ సత్యాలే. పరులకుపకారం చేయడం పుణ్యం, పరులను పీడించడం పాపం.

Pages