S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/08/2018 - 22:07

ఒక మంచి పని చేయడంవల్ల పదిమంది మెచ్చుకొంటారు, ఇదే ప్రశంస, దీనినే కీర్తి అంటారు. కీర్తించడం అనే మాటకు పొగడడం అనే అర్థం కూడా వుంది. ఈ కీర్తి ఒక్కచోట ఉండదు. ఆనోటా ఈనోటా పడి దశ దిశల్లో వ్యాపిస్తుంది.

02/08/2018 - 22:05

‘‘పుట్టపర్తి యన్న పుడమి వైకుంఠంబు

02/07/2018 - 21:44

మానవ దేహంలో షట్‌చక్రాలున్నాయని యోగశాస్త్రం చెబుతుంది. ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపూరక, స్వాధిష్టాన, మూలాధార అనునవి ఆ చక్రాలు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అను కర్మేంద్రియాలు కంటికి కనబడుతూ ఉంటాయ. వీటి క్రియాస్వరూపాలుగా ‘రూప’ విశేషం మినహా చర్మచక్షువులకు కనబడవు కాని జ్ఞానేంద్రియాలయిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు శరీర వ్యాపకాలను నిర్వహిస్తూ వున్నాయి. ఇవి వైద్య శాస్త్ర పరిధికి అందుతుంటాయ.

02/07/2018 - 21:41

ఈ కలియుగంలో కలిగే వింతలన్నింటినీ ఇంతకు పూర్వమే పోతులూరీ వీరబ్రహ్మేంద్రస్వామివారు తన కాలజ్ఞానంలో చెప్పారు. వీరు జరుగబోయే కథలను ఆనాడే వివరించారు. కందిమల్లయ్యపల్లెలో నివాసం ఉన్నవీరు సాధారణ గృహస్థుగానే ఉండేవారు. వీరి భార్య గోవిందమ్మ. ఒకసారి ఆ ఊరివారు చందాలు వసూలు చేస్తూ పోతులూరి వీరయ్యగారినికూడా చందాకోసం నిర్బంధించారు. ఆయన నా దగ్గర పైకం లేదన్నారు.

02/07/2018 - 21:11

సనాతన ధర్మస్థాపకుడుగ, విజయనగర సామ్రాజ్య స్థాపకుడుగా సువిఖ్యాతి గాంచిన విద్యారణ్యుల జననం క్రీ.శ. 1268. వీరి పూర్వ నామం మాధవుడు. సన్యాస స్వీకారము తర్వాత మాధవులే విద్యారణ్యుడుగా ప్రసిద్ధిచెందాడు. వీరే హరిహర బుక్కరాయలకు చింతామణి మంత్ర జపం చేసి ఏడు ఘడియలు స్వర్ణవృష్టి కురిసేట్టు చేసి ఆ ధనరాసులను ఆ రాయలకిచ్చి వారి సామ్రాజ్య స్థాపనకు బాసటగా నిలిచారు.

02/07/2018 - 21:05

‘‘సాధన చేయమురా నరుడా సాధ్యం కానిది లేదురా?’’ అని అన్నారు పెద్దలు.
సాధనతో మనం దేనినైనా సాధించగలం. సమకూర్చుకోగలం. సమస్న్నా స్వంతం చేసుకోగలం. సాధనతో మనిషి ‘మనీషి’ అవుతాడు. మహాత్ముడవుతాడు. అందుకనే అన్ని ధనాలలోను విశిష్టమైన ధనం, విలక్షంమైన ధనం సాధనం అని అన్నారు మహనీయులు.

02/06/2018 - 22:12

పరమేశ్వరుడు లేని పదార్థం లేదు.

02/06/2018 - 22:11

అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఎవరితోనూ ఎవరూ మాట్లాడుకొనుటలేదు.
అట్లా వున్న అందరినీ ఆశ్చర్యపరుస్తూ వృష్ణివంశజుడూ, ధర్మపక్షపాతి అయిన శ్రీకృష్ణవాసుదేవుడు అన్న బలరాముతో కలిసి పాండవులను చూడటానికై పాండవులున్న కుమ్మరి ఇంటిలోనికి ప్రవేశించాడు.

02/06/2018 - 21:59

పువ్వు పుట్టగానే పరమళించినట్టు 1906లో ఏప్రిల్ 15 వెంకట్రామయ్యర్, లక్ష్మి అమ్మాళ్ గార్లకు పుత్రోత్సాహాన్ని సాయి పాదానంద రాధాకృష్ణగా పుత్రోత్సాహాన్ని కలిగించాడు. ఆ రాధాకృష్ణ బాల్యంలోనే వారి తల్లిదండ్రల భక్తివారసత్వాన్ని అందుకున్నారు. ఇతని తాతగారికి కొన్ని సిద్ధులుండేవని వీరు చెప్పేవారు.

02/06/2018 - 21:56

ఒకానొక కాలంలో ఓ గొర్రెలు మేపే వానికి వైరాగ్యం వచ్చింది. ఎంతకాలం చూసినా ఈ గొర్రెలను మేపడం, యజమాని ఇచ్చిన డబ్బుతీసుకోవడం, దానితో దిన వెచ్చాలుకొనుక్కొవడం, అవి తినడం అంతేనా బతుకు అంటే నేను పుట్టాను. పెరిగాను. రేపొద్దున చనిపోతాను. కాని నేను పుట్టినందుకు ఏం చేస్తున్నాను. నేను పోయేక ఎవరైనా నన్నుగుర్తుపెట్టుకుంటారా అనుకొన్నాడు.

Pages