S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సబ్ ఫీచర్
ఆంగ్లేయుల పాలనలో ‘మాకొద్దీ తెల్లదొరతనమూ దేవా, మాకొద్దీ తెల్ల దొరతనమూ’ అంటూ ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ళ సత్యనారాయణ కంచు కంఠం నుంచి వెలువడిన ఈ పాట ఆ రోజుల్లో ఊరూవాడా మార్మోగుతూ పెను సంచలనమే సృష్టించింది.
పెద్దాపురం ఊరు పేరు తెలియని తెలుగువారు దాదాపు ఉండకపోవచ్చు. ఆ ఊరుకి అంతటి పేరు రావడానికి కారణం ఒకప్పటి కళావంతుల రసికత. అందుకే పెద్దాపురం పేరు చెప్పుకోవడానికి కొందరు జంకుతారు కూడా! డెబ్బై ఏళ్ళ క్రితం అలాంటి ఊరు నేపథ్యంలో రెండు గొప్ప తెలుగు కథలు వెలువడ్డాయి. పెద్దాపురంలోని మనుషుల జీవన విధానాన్ని ఎంత ఉన్నతంగా చూపించాడంటే రచయిత, ఓసారి ఆ ఊరు చూసి రావాలనేంతగా.
ఆధునిక తెలుగు కవితా ప్రక్రియలలో వచన కవిత్వానికి ఉన్న స్థానం ఎంతో విశిష్టమైంది. అద్భుతమైన ప్రక్రియ వచన కవిత్వం. ప్రజాస్వామ్యయుగ కవితా వాహికగా వచన కవిత్వం అభివర్ణింపబడింది. కుందుర్తి చెప్పినట్టుగా ఒక బలమైన ఉద్యమంగా వచన కవిత్వం బహుముఖంగా వ్యాపించింది.
తెలుగు సాహిత్య రంగంలో సాహితీప్రియులుంటారు. పోషకులు ఉంటారు. సాహిత్య సేవాసంస్థలు వెలుస్తూ తమకు తోచిన రీతిలో సాహితీ సేవలు అందిస్తూ ఉంటాయి. అలాగే రచయితలు స్థానికంనుంచి జిల్లా రచయితల సంఘాలు, రాష్ట్ర రచయితల సంఘాల వరకు తమ పరిధిని విస్తరించుకుంటూ చిన్నతరహానుండి భారీ సభలు-మహాసభలు- సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు.
కిందటి శతాబ్దపు తెలుగు సాహిత్యం నుంచి అక్కిరాజు రమాపతిరావు నాలుగు కాలాలపాటు స్మరించవలసిన తెలుగు రచయితలను పది, పదిహేనుగురిని పేర్కొనవలసి వస్తే ఇందులో తిరుమల రామచంద్ర పేరు తప్పకుండా ఉంటుంది. ఆ మాటకు వస్తే మొదటి ఐదుగురిలోనే ఉండవచ్చు. ఏమంటే ఆయనంత దేశాటనం, పండిత మిత్రతకల సాహిత్యవేత్త అప్పటికీ ఇప్పటికీ ఇంకొకరు కనపడరు.
ఏనుగుల వీరస్వామయ్య పేరు స్ఫురణకు రాగానే చదువరులకు ప్రధానంగా గుర్తువచ్చేది ఆయన పేరిట ప్రచురణ అయిన ‘కాశీయాత్ర చరిత్ర’ అనే పుస్తకం. నిజానికి ఆయన దీనిని పుస్తక రూపంగా వ్రాయాలని సంకల్పించినట్లు ఆధారాలు లేవు. వీరాస్వామయ్యగారు (1780-1836) కాశీయాత్ర చేయడమేకాకుండా తన ప్రయాణ వివరాలు- సన్నాహాలతో సహా స్నేహితుడయిన శ్రీనివాస పిళ్ళెగారికి రోజువారీగా ఉత్తరాలు రాశారు.
పేజీలు : 134, వెల: రూ.100
- ప్రతులకు -
ప్రజాశక్తి హౌస్,
కార్ల్మార్క్స్ రోడ్, విజయవాడ - 520 002
*
సర్వకావ్య సుకవిత్వ బాంధవుడు- కవి విప్లవసేనా నాయకమ్మన్యుడు
మానవత్వ కవితా కరుణారసావిష్కరణ హృదయుడు- నవ్య కవితా పితామహుడు
శేషేంద్రకు ప్రణతులివే, శేషేంద్రశర్మ నవ్య కవిత్వోపాసకుడు- ప్రతిభాషాశేముషి!!
సన్నుతిలివే, సాక్ష్యరతాతీరపు అక్షరాలివే!
నైషధమ్
ఐతిహాసిక నవల
రచన:
బ్రహ్మశ్రీ త్రోవగుంట
వేంకట సుబ్రహ్మణ్య పండితుడు,
వెల: రూ.230/-
ప్రతులకు
వివిధ పుస్తక విక్రయ కేంద్రాలలో..
*
నివాళి
*
కాలం గడిచీ ఆయుర్దాయం మెట్లెక్కినకొద్దీ పైకి చూస్తే ఎవరూ ఉండరు. పక్కన కూడా ఎవరూ వుండరు. అంతా ఒంటరితనమే..
- శ్రీమతి సుశీల సోమరాజు