S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

05/21/2019 - 19:34

అంతేకాక అరోచకుడు, సతృణాభ్యవహారి, మత్సరి, తత్వాభినివేశి అని రాజశేఖరుడు పేర్కొన్న చతుర్విధ విమర్శకులలో తత్వాభినివేశి మార్గముత్తమమైనదని పేర్కొంటూ ఈ అధ్యాయాన్ని ఇలా ముగించారు.

05/20/2019 - 19:52

12 అధ్యాయాలుగా రచించబడిన రుూ గ్రంథాన్ని ‘సమకాలిక కవిత్వముపై విచారధారలు రావలెను’ అన్నతమ మతాన్ని ఆచరణలో చూపించుటకు, మమ్మటుడు చెప్పిన కావ్య ప్రయోజనములలో ఒకటైన ‘శివ-ఇతరక్షతి’ని సాధించుటకు, శాస్తక్రారులు, సాహిత్యకారులు అను రెండు ద్వీపాలకు మధ్య వారధి కట్టుటకు రచించినట్లుగా నివేదనలో వెల్లడించారు.

05/19/2019 - 22:19

సాహిత్యం సమాజ శ్రేయస్సు లక్ష్యముగా గలది. ఈ లక్ష్య సాధనకు అది బహురూపాలలో దర్శనమిస్తుంది. పదాలు, పాటలు, కథలు, కవిత్వం, నవల, నాటకం, విమర్శ- ఇలా సాగే రూపాలలో కవిత్వం తలమానికమైనది. కవి ఋషి వంటివాడు. గనుక అతని సామాజిక దర్శనం ఉన్నత దృక్పథం గలిగి ఉంటుంది. ఉత్తమ కవి చిత్రించే సమాజం ఏ కాలానికి చెందినదైనా అతని కవిత సార్వకాలిక విలువలతో ప్రకాశిస్తుంది. కాలానికి అతీతంగా నిలుస్తుంది.

05/17/2019 - 22:52

సుదర్శనం సీతారామారవు పాత్రతోపాటు బుచ్చిబాబు, దయానిధి, రావిశాస్ర్తీ, సుబ్బయ్య పాత్రలను శక్తివంతంగా విశే్లషించి చూపారు.
సుబ్బయ్య పాత్రని ఆత్మన్యూనత భ్రాంతి సిద్ధాంతంలోంచి, అలాగే బుచ్చిబాబు దయానిధి పాత్రని ఈడిపస్ కాంప్లెక్సు దృక్కోణం నుంచి అవగతం చేసుకునే ప్రయత్నం చేశారు సుదర్శనం. తెలుగు సాహిత్యంలో ఇటువంటి ప్రయత్నం చాలా అరుదు.

05/17/2019 - 04:04

అసలు ద్వేషం నుంచి పుట్టిన పాత్రలు లేక అనురాగం నుంచి పుట్టిన పాత్రలయినా టైప్స్‌గా మిగులుతాయి తప్ప, జన జీవాలు వున్న పాత్రలుగా మిగిలే వీలులేదు.

05/15/2019 - 23:31

సంప్రదాయ సాహిత్యంపట్ల అకారణంగా ఆధునికుల్లో పాతుకుపోయిన అయిష్టతవల్ల ఒకరిద్దరు తప్పితే ఎక్కువమంది ఆధునిక విమర్శకులు ప్రాచీన సాహిత్యంమీద విమర్శ రాసే పనికి పూనుకోలేదు.

05/14/2019 - 22:18

తే.గీ. స్వామి! భక్తవరులను నీవరసి మురిసి
రెప్ప చందానఁ గావుదవెప్పటికిని
నీటి బొట్టుతో నిను ఁబిల్వ నిలతువయ్య
పాహిమాం పరమేశ్వరా!పార్వతీశ!

భావం: పార్వతీ పతీ! నీ భక్తులను నీవుకంటికిరెప్పలా కాపాడుకుంటావు. నీటిబొట్టితో నిన్ను పిలిస్తే చాలు మాముందు సాక్షాత్కరిస్తావు

05/14/2019 - 22:17

దీన్ని ఎంతో కొంత సవరించటానికి, కనీసం ఆధునిక సాహిత్యంలోనైనా సుదర్శనం ప్రయత్నించారు. సుదర్శనమే చెప్పుకున్నట్టుగా రచయిత సంఘంలోనివాడే గనుక అతని వ్యక్తిత్వం, ఆలోచన ఎంత స్వతంత్రించినా సాంఘికమైనవే. ఎంత సాంఘికమైనా అతని ప్రత్యేకతను నిరూపించేవే.

05/13/2019 - 19:40

దీన్ని ఎంతో కొంత సవరించటానికి, కనీసం ఆధునిక సాహిత్యంలోనైనా సుదర్శనం ప్రయత్నించారు. సుదర్శనమే చెప్పుకున్నట్టుగా రచయిత సంఘంలోనివాడే గనుక అతని వ్యక్తిత్వం, ఆలోచన ఎంత స్వతంత్రించినా సాంఘికమైనవే. ఎంత సాంఘికమైనా అతని ప్రత్యేకతను నిరూపించేవే.

05/12/2019 - 22:36

అయితే రమణారెడ్డి మార్క్సిస్టు కావటం వల్ల రామచంద్రారెడ్డి తప్పుపట్టలేదు.

Pages