S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాస్కర వాణి

04/19/2018 - 23:37

1952 అక్టోబర్ చివర్లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అస్సాం పర్యటనకు వెళ్తూ, మధ్యలో కొద్దిసేపు కలకత్తాలో ఆగాడు. తూర్పు బెంగాల్‌లో అల్పసంఖ్యాకులైన హిందువులపై ఘోరమైన అకృత్యాలు జరుగుతున్న సమయం అది. ఈ విషయంలో పాకిస్తాన్‌తో దృఢ వైఖరి అవలంబించాలని జాతీయవాద నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ అక్కడ నెహ్రూకు విజ్ఞాపన పత్రం సమర్పించాడు.

04/13/2018 - 00:31

అంబేడ్కర్‌ను ముందుబెట్టి ఇటీవలి కాలంలో విదేశీ మతాలకు అమ్ముడుపోయిన కొందరు
మేధావులు రాజకీయం చేస్తున్నారు. యాకూబ్ మెమెన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులకు

04/05/2018 - 23:32

ఒకసారి క్రైస్తవ మతపెద్ద పోప్ విదేశీ పర్యటనకు సిద్ధమయ్యాడట. వెళ్లే ముందు ఆయన అనుచరులు- ‘అక్కడ మీడియా ప్రశ్నలతో ఇబ్బంది పెట్టవచ్చు. వారితో మాట్లాడేటపుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి’ అని చెప్పి పంపారట. పోప్ విమానాశ్రయంలో దిగగానే విలేఖరులు ఆయనను చుట్టుముట్టి ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు. చాలా ప్రశ్నలకు ఆయన వౌనంతోనే సమాధానం ఇచ్చారు. చివరకు ఓ విలేఖరి ‘‘పోప్ గారూ!

03/30/2018 - 00:08

ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ భాజపా కార్యదర్శిగా నియమితులైనపుడు- ఒక స్థానిక పత్రికా విలేఖరి ఆయన గదికి మాట్లాడటానికి వచ్చాడట. మాటలన్నీ అయ్యాక వారిద్దరూ ‘చాయ్’ తాగుదామనుకొన్నారట. ఆ విలేఖరి- ‘మోదీ చుట్టూ ఎంతమంది పనివాళ్ళు ఉన్నారో..’ అని అనుకొని చాయ్ తెప్పించమన్నాడు. వెంటనే మోదీ బయటకు వెళ్లి చాయ్ తెచ్చి ఇవ్వగానే ఆయన నిరాడంబరతకు విలేఖరి విస్మయం చెందాడట!

03/23/2018 - 00:45

హిందూమతంలో గొప్ప సంప్రదాయిక బలం వున్న లింగాయత్‌లను
ఈ ధర్మం నుండి వేరు చేసే అధికారం రాజకీయ నాయకులకు ఉంటుందా? తమ స్వలాభం కోసం, అధికారం కోసం ధర్మాన్ని ముక్కలు చేసే దుస్సాహసం ఆ తర్వాత వారి మెడకే చుట్టుకున్న విషయం
పంజాబ్‌లో మనం చూశాం. ఇప్పుడు జరుగుతున్న ఈ కుర్చీలాట

03/15/2018 - 23:33

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి జవహర్‌లాల్ నెహ్రూ గొప్ప ప్రజాదరణ గల నాయకుడు. ఆయన ఎంత సీరియస్ పొలిటీషియనో అంత హాస్య చతురత గలవాడు. ఎదుటివారు శత్రుపక్షం వారైనా మెచ్చుకొనే స్వభావం ఆయనకుండేది. నెహ్రూతో ఇంకెవరో పెద్ద మనిషి మాట్లాడుతుండగా- అక్కడికి అటల్ బిహారీ వాజపేయి వచ్చారట. యువకుడైన వాజపేయిని నెహ్రూ పరిచయం చేస్తూ ‘ఇతడెప్పుడైనా ఈ దేశానికి ప్రధాని అవుతాడు’ అన్నాడట.

03/08/2018 - 22:44

అప్పుడే సభలో శ్రీకృష్ణదేవరాయలు కొలువుదీరాడు. ‘ఏడ్చే చిన్నపిల్లలను సంతృప్తిపరచడం సాధ్యమా?’ అని పండితులు ఆ సభలో సమస్యను ఇవ్వగా- కొందరు సాధ్యం కాదన్నారు. మరికొందరు సాధ్యమే అన్నారు. తాతాచార్యులు ‘నేను ఎంతటి తుంటరి పిల్లవాన్నైనా సంతృప్తిపరుస్తానన్నారు. తాతాచార్యులకు, తెనాలి రామకృష్ణుడికి ఎప్పుడూ పొసగేది కాదు. రామకృష్ణుడు ‘చిన్నపిల్లల ఏడుపు మాన్పించడం సాధ్యం కాదు’ అన్నాడు.

03/02/2018 - 01:10

ఒకడు బహిర్భూమికి వెళ్లినపుడు ఒక చెట్టు మీద ఊసరవెళ్లిని చూశాడు. అతడు తన మిత్రులతో ‘నేనొక ఎరుపు రంగు తొండను చూశాను’ అ న్నాడు. ఆ తొండ రంగు ఎరుపే అని అతని నమ్మకం. అక్కడికి వచ్చిన మరొక వ్యక్తి ‘నేను ఆకుపచ్చరంగు తొండను చూశాను’ అన్నాడు. ఆ తొండ రంగు ‘ఆకుపచ్చే’ అని అతని దృఢ విశ్వాసం. ఇంకోవ్యక్తి ‘మీరు చెబుతున్నదంతా నిజమే.

02/22/2018 - 23:11

ఇద్దరు భార్యాభర్తలు గుడికి వెళ్లారట. భర్త దేవునికి మొరపెట్టుకుంటూ స్వామీ! నిన్న మా ఇంట్లో సూది పోగొట్టుకపోయింది. అది దొరికితే రేపు గుడిలో 5 కేజీల చక్కెర పంచి పెడతాను’ అన్నాట్ట. వెంటనే భార్య అందుకొని ఏమయ్యా! నీకు బుద్ధుందా! సూది ధర ఒక్క రూపాయి, చక్కెర ధర 5 కేజీలకు రెండు వందల రూపాయలకు పైగా అవుతుంది. అదేం మొక్కు? అన్నదట. దానికి భర్త అది దొరికేదీ లేదు, నేను పంచేది లేదు అన్నాడట.

Pages