S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నవంబరు 23 సత్యసాయ జన్మదిన సందర్భంగా ..
*
‘‘బంగారు’’ అనే ప్రేమతో పిలిచే పుటపర్తి సాయి పిలుపు అందరినీ ఆకర్షించేది. బాబాకు దగ్గర చేసేది. ఎదుటివారిలో ప్రేమను నింపేది ఆ బంగారు అన్న పదమే.‘‘ నీవు ఇతరులకు సాయం చేసే గుణంతో జీవించు. ఒకవేళ నీకు ఆపదలు వస్తే భగవంతుడు వేయి చేతులతోనిన్ను కాపాడుతాడు ’’ అని సాయి బోధన సాగేది.
నే ను కాసేపు విశ్రమిస్తున్నా సరే ఆ హరిణాన్ని నా గుండెలపై ఆడుకోనిచ్చేవాడిని. నా పక్కనే నిద్రపోయేది. నేను జోల పాట పాడితేనే కనులు మూసుకొని పడుకునేది.నేను మాత్రం ఒకవేళ పూర్తిగా నిద్రపోతే ఆ హరిణానికి ఎవరైనా కీడు తలపెడుతారేమోనని ఆదమరిచి నిద్రపోయేవాడినే కాదు.
బాలకృష్ణ, నయనతార జంటగా తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘జైసింహా’. ఈ సినిమాకు సంబంధించిన రెండవ షెడ్యూల్ ఈనెల ప్రారంభం కానున్నది. కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో, సి.కె.ఎంటర్టైన్మెంట్ పతాకంపై వస్తున్న ఈ చిత్రాన్ని శరవేగంగా తీస్తున్నారు.
రామ్చరణ్తేజ్ తాజాగా నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం పూర్తికాగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నాడు. మంచి మాస్ ఫాలోయింగ్ వున్న ఈ కాంబినేషన్పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. మాస్ ఎంటర్టైనర్ స్పెషలిస్ట్గా బోయపాటి శ్రీనుకు వున్న ఇమేజ్తోపాటుగా రామ్చరణ్ కలయికలో రూపొందే ఈ సినిమాపై భారీగా అభిమానులు లెక్కలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఈనెలలోనే ప్రారంభం కానుందట!
నాగశౌర్య, రశ్మిక జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై వెంకి కుడుముల దర్శకత్వంలో ఉషా మూల్పూరి, శంకర్ప్రసాద్ సంయుక్తంగా అందిస్తున్న చిత్రం ‘ఛలో’. ఈ చిత్ర టీజర్ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రదర్శించారు. టీజర్ను ఆవిష్కరించిన త్రివిక్రమ్ మాట్లాడుతూ, తన దగ్గర పనిచేసిన దర్శకులు ఈ చిత్రాన్ని వైవిధ్యంగా రూపొందించారని, తప్పక విజయవంతమవుతుందన్న ఆకాంక్షను వ్యక్తం చేసారు.
రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్, శ్రావ్య, విశాఖ ప్రధాన తారాగణంలో లంక కరుణాకర్దాస్ నిర్మాతగా, ప్రతీక్ ప్రేమ్కరణ్ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘వాన విల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల సందర్భంగా కృష్ణారెడ్డి సీడీని విడుదల చేసారు. సంగీతం దర్శకుడు కోటి తొలి సీడీ అందుకున్నారు.
ఎప్పటికప్పుడు కొత్త వార్తలతో మీడియాలో మారుమోగుతున్న ‘పద్మావతి’ చిత్రం విడుదల వాయిదా పడింది. దీపికా పదుకొనే ముఖ్యపాత్రలో సంజయ్లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రంపై అనేక వివాదాలు ముసురుకున్నాయి. టైటిల్ పోరులో దీపిక నటించగా, చిత్తోడ్గఢ్ రాజు రతన్సింగ్గా షాహిద్కపూర్, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్సింగ్ నటిస్తున్నారు.
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ కొత్త దర్శకులను ప్రోత్సహించే నిఖిల్కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం ఈ హీరో ‘కిరిక్ పార్టీ’ సినిమా రీమేక్లో నటిస్తున్నాడు. ఆ ప్రాజెక్టు తరువాత నిఖిల్ తమిళ్లో సూపర్హిట్ అయిన ‘కనితన్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమా నిర్మించబోతున్నారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టిఆర్ తన 28వ చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకను జరుపుకుంది. ఎప్పటి నుండో కోరుకుంటున్న వీరిద్దరి కలయిక ఎట్టకేలకు కుదరడంతో తారక్ అభిమానులు, సగటు ప్రేక్షకులు రాబోయే ఔట్పుట్ పట్ల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
లైంగిక వేధింపులపై ఈమధ్య చాలామంది బహిరంగంగానే స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సంచలనమే క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ వేధింపులపై ఘాటు కామెంట్ చేసి సంచలనం రేపిన బాలయ్య హీరోయిన్ రాధికాఆప్టే మరోసారి స్పందించింది. బాలయ్య సరసన లెజెండ్ సినిమాలో నటించిన ఈ భామ అస్సలు తెలుగులో సినిమాలే చేయనని, ఇక్కడ మగవాళ్ల రాజ్యం ఉందని చెప్పింది.