S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కన్నవారిని పల్లెలు ఎలా చూస్తాయో దర్శకుడు ‘శతమానంభవతి’ చిత్రంలో అద్భుతంగా చిత్రీకరించాడు. జానకమ్మగా జయసుధ పడే ఆరాటం మర్చిపోలేని విధంగా ఉంటుంది. తండ్రిగా ప్రకాష్రాజ్ పాత్ర ద్వారా ‘ఎదురుగా పళ్లెంలో అన్నీ పెట్టుకుని చూస్తే కడుపు నిండదురా’ అని పలికే డైలాగు, వారసులకు చెంప ఛెళ్ళుమనిపిస్తుంది. బావామరదళ్ళుగా శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ నటన మన ఇంటి పక్క మనుషుల్లా చేశారనిపిస్తుంది.
వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు
మార్కాపురం, ఏప్రిల్ 30: ముందస్తు సమాచారం లేకుండా మూడురోజుల పాటు గుంటూరు మిర్చి యార్డుకు సెలవులు ప్రకటించడంతో మిర్చిరైతులు మార్గమధ్యంలో అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒంగోలు, ఏప్రిల్ 30: నవరాత్రుల సందర్భంగా ఒంగోలులోని శ్రీ బాపూజి మార్కెట్ కాంపెక్స్లో ఆదివారం శ్రీ రామచంద్రులు, సీతమ్మ స్వామి వారికి ఊంజల సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ బాపూజి మార్కెట్ కాంప్లెక్స్ సెక్రటరీ ఇస్కాల వేణుగోపాల్ సారిధ్యంలో జరిగింది.
ఒంగోలు,ఏప్రిల్ 30:చెన్నైనుండి జోధ్పూర్ వెళ్ళే చెన్నై -జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలును ఒంగోలు రైల్వే స్టేషన్లో, కాకినాడనుండి బెంగళూరు వెళ్ళే శేషాద్రి ఎక్స్ప్రెస్ రైలును సింగరాయకొండలో నిలుపుదల చేసేందుకు రైల్వేబోర్డు, కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ప్రభు ఆమోదం తెలిపినట్లు ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఆదివారం ఒకప్రకటనలో తెలిపారు.
ఒంగోలు అర్బన్,ఏప్రిల్ 30:జిల్లాలోని జామాయిల్,సుబాబుల్ రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆదివారం స్థానిక సిపిఐ జిల్లాకార్యాలయంలో జరిగిన రైతు సంఘాల రౌండ్టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. సుబాబుల్ రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్టేబుల్సమావేశం జరగ్గా ఈసమావేశానికి రైతు సంఘం జిల్లాకార్యదర్శి పివి శేషు అధ్యక్షత వహించారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 30: ఆదివారం అందులోనూ వేసవి సెలవులు. రాత్రి 8.30 గంటల సమయం. విశాఖ బీచ్ రోడ్డు సందర్శకులతో కిటకిటలాడుతోంది. ఇంతలో పాఠశాల బస్సు మృత్యుశకటంలా దూసుకొచ్చింది. బీచ్రోడ్డును ఆనుకుని ఉన్న రక్షణ గోడను బలంగా ఢీకొంది. ఏ జరుతోందో తెలుసుకునే లోగానే జరగాల్సి ఘోరం జరిగిపోయింది. నోవాటెల్ హోటల్ వైపు నుంచి బీచ్రోడ్డు వైపు శ్రీ ప్రకాష్ విద్యాసంస్థకు చెందిన బస్సు వస్తోంది.
విశాఖపట్నం/అనకాపల్లి, ఏప్రిల్ 30: భానుడు భగ్గుమంటున్నాడు...నగరంలో నిప్పులు రాలుతున్నాయి...ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు...మరోపక్క వేడిగాలులు...విశాఖ నగరంలో ఆదివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణం కంటే ఏకంగా ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికమని విశాఖప ట్నం వాతావరణ హె చ్చరిక కేంద్రం పే ర్కొంది. దీంతో ప్రజ లు విలవిల్లాడుతున్నారు.
అనకాపల్లి, ఏప్రిల్ 30: తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లాలో సంపూర్ణమైన మెజార్టీతో ఉంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది. అయితే సంస్థాగతంగా జిల్లాలో పార్టీని ఒకేమాట ఒకే బాటపై నడిపించే నేత లు కరువయ్యారు. జిల్లా పార్టీ నేతలు మధ్య సమన్వయం కుదర్చడం, పార్టీని ఐక్యంగా నడిపించే నేతకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ అధినేత చంద్రబాబు యోచిస్తున్నారు.
నర్సీపట్నం, ఏప్రిల్ 30: లోక కళ్యాణానికి దేవాలయాలే పట్టుకొమ్మలని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఆదివారం బలిఘట్టం సమీపంలోని ఉత్తర వాహిని వద్ద పునర్నిర్మించిన శ్రీరమాసమేత సత్యనారాయణస్వామి వారి దేవాలయ కలశ ప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ చేసారు.