ఆంధ్రప్రదేశ్‌

స్వర్ణరథంపై ఊరేగిన శ్రీవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు స్వామి స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామి వారిని దర్శించుకుని భక్తులు పులకించిపోతున్నారు. రాత్రికి అశ్వవాహనంపై శ్రీనివాసుడు దర్శనమివ్వనున్నారు.