జాతీయ వార్తలు

బీజేపీ పాలనలో దళితులకు భద్రత కరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : బీజేపీ పాలనలో దేశంలో దళితులకు భద్రత లేకుండా పోయిందని ఆప్‌ నేత అశుతోష్‌ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందుత్వ వాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించి తీరాలని అన్నారు.