జాతీయ వార్తలు

దిల్లీలో ఇక ‘ఆప్’ క్యాంటీన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తమిళనాడులో మాదిరి అతి తక్కువ ధరకే భోజనం, కొన్నిరకాల టిఫిన్లు అందించేందుకు దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు క్యాంటీన్లను ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం దిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణకు నిధులు కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి సిసోదియా తెలిపారు. సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆలోచనల మేరకు రుచికరమైన భోజనం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.