ఆంధ్రప్రదేశ్
ఆర్టీఏ చెక్పోస్టులో రూ. 28 వేల నగదు స్వాధీనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 25 August 2016
అనంతపురం : పెనుకొండ ఆర్టీఏ చెక్పోస్టులో గురువారం ఉదయం ఏసీబీ తనిఖీలు చేపట్టి, అక్రమంగా వసూలు చేసిన రూ.28 వేల నగదును స్వాధీనం చేసుకుంది. ఎంవీఐ గాయత్రీ, హోంగార్డు శివకుమార్, చెక్పోస్ట్ ఇన్చార్జ్ మల్లికార్జున్పై చర్యలకు ఏసీబీ సిఫారసు చేసింది.