ఆంధ్రప్రదేశ్
కారు బోల్తాపడి ఇద్దరు ఏపీ సచివాలయ ఉద్యోగులు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 17 December 2018
కోదాడ: దొరకొంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు చనిపోయారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో సచివాలయ ఉద్యోగులు హరికృష్ణ, పీఎస్ భాస్కర్ ఉన్నారు. తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మీ, పాపయ్యను నకిరేకల్ ఆసుపత్రికి తరలించారు.