తెలంగాణ
జీపును ఢీకొన్న లారీ: ముగ్గురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 31 March 2016
కరీంనగర్: కమలాపూర్ మండలం వంగవల్లి వద్ద గురువారం బొగ్గులోడుతో వెళుతున్న లారీ ఓ జీపును ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.