తెలంగాణ

జీపును ఢీకొన్న లారీ: ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: కమలాపూర్ మండలం వంగవల్లి వద్ద గురువారం బొగ్గులోడుతో వెళుతున్న లారీ ఓ జీపును ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.