ఆంధ్రప్రదేశ్‌

కారును ఢీకొన్న లారీ: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: వేగంగా వస్తున్న ఓ లారీ కారును ఢీకొనడంతో ఇద్దరు మరణించిన ఘటన శుక్రవారం ఉదయం బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి వద్ద జరిగింది. మృతులను కర్నాటక వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు.