ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: ఉంగుటూరు మండలం కైకరం గ్రామం వద్ద గురువారం ఉదయం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఓ జీపు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.