జాతీయ వార్తలు

ట్రాక్టర్ బోల్తా:ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మోర్దాబాద్‌లో ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు చనిపోయారు. 30మందితో వెళుతున్న ట్రాక్టర్ దళారి ప్రాంతంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మృతిచెందినవారిలో ఆరునెలల పాప, పదేండ్ల బాలుడు ఉన్నారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.