జాతీయ వార్తలు

వేడుకగా పద్మ అవార్డుల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఇక్కడి రాష్టప్రతి భవన్‌లో సోమవారం ఉదయం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులు ప్రదానం చేశారు. ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయిదుగురికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 46 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. ధీరూబాయ్ అంబానీ (మరణానంతరం) తరఫున ఆయన కుటుంబ సభ్యులు పద్మవిభూషణ్ అందుకున్నారు. సినీనటుడు రజనీకాంత్ పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందజేశారు.