తెలంగాణ

అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులను జప్తు చేయండి: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అగ్రిగోల్డ్ సంస్థకు ఉన్న బినామీ ఆస్తులన్నింటినీ తక్షణం జప్తు చేయాలని హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ఎపీ సిఐడి పోలీసులను అదేశించింది. ఆ సంస్థకు బినామీల పేరుతో 70 స్థిరాస్తులున్నట్లు తాజాగా గుర్తించామని సిఐడి అధికారులు నివేదించడంతో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆస్తులను జప్తు చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో బినామీ ఆస్తుల విషయాన్ని పోలీసులు కోర్టుకు నివేదించారు. ఈ కేసులో విచారణ రెండు వారాల అనంతరం జరపాలని కోర్టు నిర్ణయించింది.