తెలంగాణ

బీబీనగర్ ఎయిమ్స్‌కు నిధులిస్తాం: కేంద్ర మంత్రి నడ్డా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: బీబీనగర్‌లో ఏర్పాటు చేస్తున్న వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌కు నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా హామీ ఇచ్చారు. ఆయన బుధవారం యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే ప్రముఖ క్షేత్రంగా యాదాద్రి రూపొందుతుందన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వ్యాధి నివారణకు తగు చర్యలు తీసుకుంటామన్నారు.