బిజినెస్

విమానంలో మాంసాహారంపై ఎయిరిండియా ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఎకానమీ శ్రేణి ప్రయాణీకులకు మాంసాహారాన్ని అందించడం నిలిపివేయనుంది. 90 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకునే ప్రయాణీకులకు జనవరి 1 నుంచి విమానంలో మాంసాహార పదార్థాలను అందించబోవడం లేదని ప్రకటించింది. మరోవైపు ఎయిరిండియా తీసుకున్న నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. కేవలం శాఖాహారాన్ని మాత్రమే అందిస్తామనడంలో ఏదో మతలబు ఉందని ట్విట్టర్‌లో ఒమర్ పేర్కొన్నారు.