జాతీయ వార్తలు
గల్లంతయిన విమాన శకలాలు లభ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 19 August 2019
న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్లో గల్లంతయిన ఓ విమాన శకలాలను గుర్తించారు. స్పితి జిల్లాలో గల ఢాకా గ్లేషియర్లో ఏఎన్-12 బీఎల్-534 విమాన శకలాలను అధికారులు గుర్తించారు. 1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణశాఖ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ విమానం రోహ్తంగ్ పాస్ మీదుగా వెళ్తుండగా కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయి
గల్లంతయింది.