జాతీయ వార్తలు

అఖిలపక్ష సమావేశం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పూల్వామా దాడి తరువాత అఖిలపక్ష సమావేశం భేటీ ప్రారంభమైంది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఉగ్రదాడికి సంబంధించిన సమాచారాన్ని, ప్రభుత్వం ఇప్పటిదాకా తీసుకుంటున్న చర్యలను సమావేశంలో చర్చించనున్నారు. అలాగే పాకిస్థాన్‌పై ప్రతీకార దాడి జరిపేందుకు అన్ని పక్షాల అభిప్రాయాలను తీసుకోవటం ఇదే మొదటిసారి.