ఆంధ్రప్రదేశ్
రేపు బెజవాడలో ఎపి మంత్రివర్గం భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 April 2016
విజయవాడ: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఏపి మంత్రివర్గం విజయవాడలో శనివారం ఉదయం భేటీ అవుతోంది. రాష్ట్రంలో కరవు పరిస్థితులు, ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు, ఉచిత ఇసుక పంపిణీ విధానం వంటి అంశాలపై సిఎం చంద్రబాబు మంత్రులతో చర్చిస్తారు. క్యాబినెట్ భేటీ తర్వాత పార్టీ నేతలతో ఆయన విడిగా సమావేశమవుతారు.