క్రీడాభూమి

బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్:ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ (74) కన్నుమూశారు. అమెరికాలోని అరిజోనాలో శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నెగ్గిన మహమ్మద్ అలీ తలకు తగిలిన గాయాలతో పార్సిన్సన్ వ్యాధికి గురయ్యారు. 32 ఏళ్లుగా ఆయన ఈ వ్యాధితో బాధపడుతున్నారు. చివరకు చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.