జాతీయ వార్తలు

పాక్ కుట్రలకు జవాబిచ్చాం : వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు, అనంతర పరిణామాలపై గురువారం సాయంత్రం జరిగిన అఖిలపక్షం సైన్యం సాహసాన్ని అభినందించింది. సర్జికల్ దాడుల తీరుని సైన్యాధికారులు వివరించారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని అఖిలపక్షం మాటిచ్చింది. పాకిస్తాన్ కుట్రలకు సమాధానం సర్జికల్ దాడులు నిర్వహించామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలపక్షం యావత్తు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని అన్నారు.