జాతీయ వార్తలు
కర్ణాటక ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచారు::అమిత్షా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 May 2018
బెంగళూరు: కర్నాటకలో ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీ మాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్షా అన్నారు. కాంగ్రెస్, జేఏసీ పార్టీలను ప్రజలను తిరస్కరించారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసే హక్కు బీజేపీకి మాత్రమే ఉన్నదని అన్నారు. ప్రజలు ఎవ్వరికీ సరైన మెజార్టీ ఇవ్వలేదని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గోవా, మణిపూర్లలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ముందుకు రాలేదని, కర్ణాటక ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచారని అన్నారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పాలనపై విసుగెత్తారని అన్నారు.