ఆంధ్రప్రదేశ్
అమరావతిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 November 2019
గుంటూరు: ఏపీ రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ .. అమరావతి తమ ప్రాధాన్యత కాదని బుగ్గన చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. స్వయానా ఆర్థిక మంత్రి ఇలా మాట్లాడితే రాష్ట్ర భవిష్యత్తు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మెప్పు కోసమే బుగ్గన అలా మాట్లాడారనిపిస్తోందని, రాజధానికి అన్యాయం చేస్తే రాష్ట్ర ప్రజలకు మోసం చేసినట్లేనని అన్నారు. చంద్రబాబుకు పేరు రావద్దని ఇలాంటి దురాలోచన చేస్తున్నారన్నారు.