ఆంధ్రప్రదేశ్‌

‘అమృత్’ పథకంలో 33 మున్సిపాలిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అమృత్’ పథకం కింద ఎపిలో 33 మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం 800 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామని పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలను ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయని, అనుకున్న సమయానికే సచివాలయాన్ని తరలిస్తామన్నారు.