ఆంధ్రప్రదేశ్‌

ఏపిలో అణు విద్యుత్ యూనిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అనంత జెఎన్‌టియూ స్నాతకోత్సవంలో బార్క్ డైరెక్టర్ డా శేఖర్‌బసు
అనంతపురం: రాబోయే ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ అణు విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) డైరెక్టర్ డా శేఖర్‌బసు పేర్కొన్నారు. అనంతపురంలో ఆదివారం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ (జెఎన్‌టియూ) 7వ స్నాతకోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్క్ డైరెక్టర్ డా శేఖర్‌బసుకు జెఎన్‌టియూ అనంతపురం విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.