తెలంగాణ

లోక్‌పాల్ కోసం ఆమరణ నిరాహారదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లోక్‌పాల్ బిల్లు కోసం తాను ఈనెల 30 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని సామాజిక నేత అన్నాహాజారే తెలిపారు. ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తాను అధికారంలోకి వస్తే లోక్‌పాల్ బిల్లు తీసుకువస్తానని 2014లో హామీ ఇచ్చారని, ఇంతవరకు తీసుకురాలేదని అన్నారు. ఇందుకు నిరసనగా తాను ఈనెల 30 నుంచి తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో నిరాహారదీక్ష చేయనున్నట్లు వెల్లడించారు.