ఆంధ్రప్రదేశ్‌

రోడ్డుప్రమాదంలో నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని మినీవ్యాన్‌లో తిరిగివెడుతుండగా లారీ ఢీకొట్టడంతో నలుగురు మరణించారు. శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా కర్నాటకకు చెందినవారు. ముదిగుబ్బ మండలం సంకేపల్లివద్ద ఈ ప్రమాదం సంభవించింది.