ఆంధ్రప్రదేశ్‌

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 19: గుంటూరు జిల్లాలో శనివారం సాయంత్రం పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామంలో పొలంలో గేదెలు మేపుతున్న ఉమామహేశ్వరి (8) అనే బాలిక పిడుగుపాటుకు మృతిచెందింది. తాడికొండ మండల పరిధిలోని బండారుపల్లి గ్రామానికి చెందిన తూర్పాటి యల్లమ్మ (59) పొలంలో ఉండగా పిడుగుపాటుకు మృతి చెందింది.